ప్యూరిటీ ఉంటేనే సినిమాలను ఆదరిస్తున్నారు- సమంత

|

Apr 13, 2019 | 5:50 PM

సినిమాలో ప్యూరిటీ ఉంటేనే..ప్రేక్షకులు సినిమాలను ఇష్టపడుతున్నారని చెప్పారు నటి సమంత. ఇటీవల అక్కినేని కపుల్ సమంత-చైతన్య కలిసి ‘మజిలీ’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం ‘మజిలీ’ నే కావడం విశేషం. రీసెంట్ టైమ్స్‌లో క్యాలుక్లేషన్స్ కాకుండా సినిమాలో నిజాయితీ ఉంటేనే ఆడియెన్స్ ఎంగేజ్ అవుతున్నారని అంటున్నారు సమంత. ‘మజిలీ’ చాలా మంది నిజ జీవితాలను టచ్ చేసిందని అందుకే ప్రజలు ఇంతలా ఆదరిస్తున్నారని తెలిపారు. ‘మజిలీ’  చిత్రానికి ఇంతటి […]

ప్యూరిటీ ఉంటేనే సినిమాలను ఆదరిస్తున్నారు- సమంత
Follow us on

సినిమాలో ప్యూరిటీ ఉంటేనే..ప్రేక్షకులు సినిమాలను ఇష్టపడుతున్నారని చెప్పారు నటి సమంత. ఇటీవల అక్కినేని కపుల్ సమంత-చైతన్య కలిసి ‘మజిలీ’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం ‘మజిలీ’ నే కావడం విశేషం. రీసెంట్ టైమ్స్‌లో క్యాలుక్లేషన్స్ కాకుండా సినిమాలో నిజాయితీ ఉంటేనే ఆడియెన్స్ ఎంగేజ్ అవుతున్నారని అంటున్నారు సమంత. ‘మజిలీ’ చాలా మంది నిజ జీవితాలను టచ్ చేసిందని అందుకే ప్రజలు ఇంతలా ఆదరిస్తున్నారని తెలిపారు. ‘మజిలీ’  చిత్రానికి ఇంతటి ఘనవిజయం అందించిన ఆడియెన్స్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. డైరక్టర్ శివ నిర్వాణ విజన్‌ సినిమాను ఇంత ముందుకు తీసుకెళ్లిందని ఆవిడ అన్నారు.