టిక్‌టాక్‌కు బానిసైన రాశీఖన్నా.. కారణమదే..!

ఏంటి షాక్ అవుతున్నారు..? అవును హీరోయిన్ రాశి ఖన్నా కూడా.. టిక్‌టాక్‌ బానిసైంది. ఇప్పుడు అందరిచేతుల్లోనూ.. స్మార్ట్స్ ఫోన్స్‌ ఉంటున్నాయి. అందులో టిక్‌టాక్‌ యాప్ తప్పనిసరి అయిపోయింది. అంతలా యూత్ దానికి కనెక్ట్‌ అయిపోయారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు.. ఫేమ్ కూడా వస్తుంది కదా.. ! ఇప్పటికే చాలమంది దానికి బానిసలైపోయారు కూడా. పొద్దున్న లేచినప్పటి నుంచి దానిలోనే మునిగితేలుతున్నారు. ఇప్పుడు నేను కూడా దానికి తక్కువేం కాదు అంటూ.. రాశిఖన్నా అందులో జాయిన్ అయిపోయింది. అయితే.. ఇది […]

టిక్‌టాక్‌కు బానిసైన రాశీఖన్నా.. కారణమదే..!
Follow us

| Edited By:

Updated on: Nov 04, 2019 | 10:58 AM

ఏంటి షాక్ అవుతున్నారు..? అవును హీరోయిన్ రాశి ఖన్నా కూడా.. టిక్‌టాక్‌ బానిసైంది. ఇప్పుడు అందరిచేతుల్లోనూ.. స్మార్ట్స్ ఫోన్స్‌ ఉంటున్నాయి. అందులో టిక్‌టాక్‌ యాప్ తప్పనిసరి అయిపోయింది. అంతలా యూత్ దానికి కనెక్ట్‌ అయిపోయారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు.. ఫేమ్ కూడా వస్తుంది కదా.. ! ఇప్పటికే చాలమంది దానికి బానిసలైపోయారు కూడా. పొద్దున్న లేచినప్పటి నుంచి దానిలోనే మునిగితేలుతున్నారు. ఇప్పుడు నేను కూడా దానికి తక్కువేం కాదు అంటూ.. రాశిఖన్నా అందులో జాయిన్ అయిపోయింది.

అయితే.. ఇది రియల్ లైఫ్‌లో కాదు లెండీ..! రీల్ లైఫ్‌లో మాత్రమే. సాయిధరమ్ తేజ్ హీరోగా చేస్తోన్న ‘ప్రతీ రోజూ పండగే’ సినిమాలో ఈ పాత్రలో నటిస్తోంది రాశీ. ఈ సినిమాకి మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో.. రాశీ.. పాత్ర ద్వారా.. ఫుల్ ఫన్ వస్తుందని మారుతి కొత్తరకంగా ట్రై చేస్తున్నారని సమాచారం.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..