
ఎప్పటిలాగే ఈ వారం థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. వీటిలో మంచు మనోజ్, బెల్లం కొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ లు హీరోలుగా నటించిన భైరవం మూవీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలాగే రాజేంద్ర ప్రసాద్ షష్టిపూర్తి సినిమా కూడా ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఓటీటీలో కూడా సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. అందులో ప్రధానంగా నాని ‘హిట్ 3’, సూర్య ‘రెట్రో’ సినిమాలతో పాటు మలయాళ సూపర్ స్టార్ తుడ్ రుమ్ సినిమాల కోసం ఓటీటీ ఆడియెన్స్ ఎంత గానో ఎదురు చూస్తున్నారు. అలాగే అజ్ఞాతవాసి అనే కన్నడ డబ్బింగ్ మూవీ కూడా తప్పకుండా చూడాల్సిన సినిమానే. వీరితో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి మే ఆఖరి వారంలో ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయో తెలుసుకుందాం రండి.
ജിയോഹോട്ട്സ്റ്റാറിൽ തുടരും!
Thudarum will be streaming from 30 May only on JioHotstar.@mohanlal @shobana_actor @Rejaputhra_VM @talk2tharun#Thudarum #JioHotstar #JioHotstarMalayalam #ThudarumOnJioHotstar #Mohanlal #Shobhana #MalayalamCinema #Mollywood #ThudarumMovie… pic.twitter.com/9DPjB8zio3
— JioHotstar Malayalam (@JioHotstarMal) May 26, 2025
Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.