మారని మంథని పోలీసుల తీరు.. హైకోర్టు ఆగ్రహం

ఈ నెల 25 న రాత్రి సమయంలో కొందరు వ్యక్తులు అనుమానితంగా సంచరిస్తుండటంతో మంథని పోలీసులు 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పోలిసుల విచారణలో వారంతా అడవిలో జంతువుల వేటకు వెళుతున్నట్టు తేలింది. అయితే వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు రాత్రంతా స్టేషన్‌లోనే...

మారని మంథని పోలీసుల తీరు.. హైకోర్టు ఆగ్రహం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 28, 2020 | 8:55 PM

దేశ వ్యాప్తంగా మంచి పేరున్న తెలంగాణలో.. ఈ పోలీస్ స్టేషన్ మాత్రం నిత్యం వార్తల్లో ఉంటుంది. ఘటన చినదైనా.. పెద్దదైనా ఈ పోలీస్ స్టేషన్ సిబ్బంది వ్యవహార శైలి ఎవరికి అంతుచిక్కదు. ఒకటి కాదు రెండు కాదు పదే పదె ఆ పోలీసుల పైనే అందరి విమర్శలు. ఇంతకీ మేము చెప్తున్నది ఏ పోలీస్ స్టేషన్ అనుకుంటారా…!! అదే మంథని పోలీస్ స్టేషన్.

ఈ నెల 25 న రాత్రి సమయంలో కొందరు వ్యక్తులు అనుమానితంగా సంచరిస్తుండటంతో మంథని పోలీసులు 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పోలిసుల విచారణలో వారంతా అడవిలో జంతువుల వేటకు వెళుతున్నట్టు తేలింది. అయితే వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు రాత్రంతా స్టేషన్‌లోనే ఉంచారు. మరుసటి రోజు అందరినీ ఇంటికి పంపించారు. అయితే ఈ నలుగురిలో ఒకడైన శీలం రంగయ్య కనిపించలేదు.

నలుగురితో పాటు అరెస్ట్ అయిన రంగయ్య అతనితో పాటు అరెస్ట్ అయిన వారు ఇంటికి వచ్చినా తన భర్త ఇంటికి రాకపోవడంతో మిగతా వారిని ప్రశ్నించింది రంగయ్య భార్య. విషయం తెలుసుకుని ఆమె ఆసుపత్రిలోని మార్చురీలో ఉన్న రంగయ్య మృత దేహం వద్దకు వెళ్లింది. పోలీసులు చిత్ర హింసలకు గురి చేయడం వల్లే తన భర్త ఆత్మ హత్య చేసుకున్నాడని రంగయ్య భార్య ఆరోపించింది. తన భర్త మృతికి కారణమైన మంథని పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేసింది. విచారించిన హై కోర్ట్ మంథని పోలీసుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ ఘటన పై పూర్తి విచారణ చేసి నివేదికను హై కోర్ట్‌కు సమర్పించాలని ఆదేశించింది. విచారణ అధికారిగా హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌ను నియమించింది హై కోర్ట్. విచారణ తదనంతరం పోలీస్ సిబ్బంది పాత్ర ఉంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక తయారు చేసి హైకోర్టుతో పాటు రాష్ట్ర డీజీపీకు సమర్పించాలని ఆదేశించింది. కాగా హై కోర్ట్ ఆదేశాలతో రంగంలోకి దిగారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. మరి ఈ విచారణలో పోలీసుల పాత్ర ఉందో లేదో తేలనుంది.

ఇది కూడా చదవండి:

నోరు అదుపులో ఉంచుకోవాలి.. జారొద్దు.. బాలయ్యపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు

నందమూరి ఫ్యామిలీ నుంచి మల్టీ స్టారర్.. స్టోరీ రెడీ చేస్తోన్న కళ్యాణ్ రామ్?

మహిళలకు కేంద్రం బంపర్ ఆఫర్.. నెలకు రూ.4 వేల జీతం పక్కా!

హోమ్ క్వారంటైన్‌లో జబర్దస్త్ నటుడు

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు