Bank Scam: కుమ్మక్కైన బ్యాంక్ మేనేజర్.. తాడేపల్లిగూడెం యూనియన్ బ్యాంకులో పెద్ద ఫసక్.!

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యూనియన్ బ్యాంకులో భారీ కుంభకోణం ఒకటి బయటపడింది. తప్పుడు పత్రాలతో

Bank Scam: కుమ్మక్కైన బ్యాంక్ మేనేజర్.. తాడేపల్లిగూడెం యూనియన్ బ్యాంకులో పెద్ద ఫసక్.!
Money
Follow us

|

Updated on: Sep 25, 2021 | 9:26 AM

Loan Scam: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యూనియన్ బ్యాంకులో భారీ కుంభకోణం ఒకటి బయటపడింది. తప్పుడు పత్రాలతో సుమారు 6 కోట్లలో రుణం కాజేశారు. చేపల చెరువు లీజు పేరిట తప్పుడు పత్రాలతో కోట్ల రూపాయలు రుణం పొందారు ఆరుగురు వ్యక్తులు. ఈ ఆరుగురితో అప్పటి బ్యాంక్ మేనేజర్ కుమ్మక్కైనట్టు బ్యాంక్ అధికారులు గుర్తించారు.

స్కాం విషయం నిగ్గుతేలడంతో బ్యాంకు ఉన్నతాధికారులు సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు పత్రాలతో రుణం పొందిన ఆరుగురు పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారికి సహకరించిన అప్పటి బ్యాంకు మేనేజర్ పై శాఖాపరమైన చర్యలకు సిద్ధమయ్యారు బ్యాంక్ అధికారులు.

బ్యాంక్ సిబ్బంది సైతం నకిలీ పత్రాలతో అక్రమ మార్గాల్లో రుణాలు కాజేస్తోన్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. నిన్న ఖమ్మం జిల్లా డీసీసీబీలో అక్రమంగా రుణం తీసుకున్న 14మందిపైనా, వారికి సహకరించిన బ్యాంక్‌ సిబ్బంది ఐదుగురిపై ఖమ్మం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నగరంలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ డీసీసీబీలో నకిలీ పత్రాలు సమర్పించి 14మంది రుణం తీసుకున్నారు.

వీరిలో నల్లమోతు రాణి, సాయికుమార్‌, రవి, పురం వెంకటేశ్వర్లు, మాధవరావు, శ్రీధర్‌, మహబూబ్‌ ఖాన్‌, బానోత్‌ రవికుమార్‌, శశికుమార్‌, జనార్ధనాచారి, వీరనారాయణ, శేషు, బ్రహ్మం, నాగరాజుపై కేసులు నమోదు చేశారు. వీరితో పాటు బ్యాంక్‌ సిబ్బంది గూడ నాగచెన్నారావు, మేనేజర్‌ రమ్యశ్రీ, ఆనందరావు, సూపర్‌వైజర్‌ నర్సింహరావుపై కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read also: Road Accident: కృష్ణాజిల్లా పొలాల్లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు