Telangana: లాయర్ ప్రాణాలు తీసిన భూ సమస్యలు.. కారులో వెంబడించి.. కత్తులతో దారుణంగా పొడిచి

భూ సమస్యలు, మట్టి మాఫియా ఓ లాయర్ ప్రాణాలు తీశారు. ఆయన కదలికలపై కాపు కాచిన దుండగులు దారుణంగా హత్య చేశారు. కారును ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టి.. కారు నుంచి కింద పడేసి, పొదల్లోకి లాక్కెళ్లి కత్తులతో పొడిచి హత్య చేశారు. హనుమకొండకు చెందిన....

Telangana: లాయర్ ప్రాణాలు తీసిన భూ సమస్యలు.. కారులో వెంబడించి.. కత్తులతో దారుణంగా పొడిచి
Lawyer Murder In Warangal
Follow us

|

Updated on: Aug 02, 2022 | 8:42 AM

భూ సమస్యలు, మట్టి మాఫియా ఓ లాయర్ ప్రాణాలు తీశారు. ఆయన కదలికలపై కాపు కాచిన దుండగులు దారుణంగా హత్య చేశారు. కారును ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టి.. కారు నుంచి కింద పడేసి, పొదల్లోకి లాక్కెళ్లి కత్తులతో పొడిచి హత్య చేశారు. హనుమకొండకు చెందిన లాయర్ మూలగుండ్ల మల్లారెడ్డి.. సోమవారం ములుగు (Mulugu) జిల్లా కలెక్టరేట్ కు వచ్చారు. భూ సమస్యలపై అధికారులతో సంప్రదించి అదే రోజు సాయంత్రం 6.30కు హనుమకొండకు (Hanamkonda) తిరుగుపయనమయ్యారు. ఇదే సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆయనను అడ్డగించి దారుణంగా హత్య చేశారు. ములుగు మండలంలోని పందికుంట బస్‌ స్టేజీ సమీపంలో మల్లారెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న మరో కారు ఢీ కొట్టింది. మల్లారెడ్డి కారు దిగి.. ఎందుకు ఢీ కొట్టారని వారిని ప్రశ్నించారు. వారు సంజాయిషీ ఇచ్చి, క్షమించాలని కోరడంతో మల్లారెడ్డి తన కారు ఎక్కాడు. అదే సమయంలో మరో నలుగురు వచ్చి.. మల్లారెడ్డిని వారిలో నుంచి కిందికి లాగారు. సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. మల్లారెడ్డి కారు డ్రైవర్ ను బెదిరించే కదలకుండా ఇద్దరు వ్యక్తులు పట్టుకున్నారు.

హత్య చేసిన తర్వాత నిందితులందరూ అదే కారులో ఉడాయించారు. సమాచారం తెలుసుకున్న ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి పాటిల్‌.. పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మర్డర్ ఇన్సిడెంట్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. హత్యపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు ములుగు ఎస్సై ఓంకార్‌ యాదవ్‌ వెల్లడించారు.

కాగా.. లాయర్ మల్లారెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ గ్రామానికి చెందిన ఆయన హనుమకొండలో స్థిరపడ్డారు. భూసమస్యల విషయమై మల్లారెడ్డి ములుగు కలెక్టర్‌, తహసీల్దారు ఆఫీస్ లకు వెళ్తున్నారు. ఆయనకు ములుగు మండలం మల్లంపల్లిలో వ్యవసాయ భూములు ఉన్నాయి. అంతే కాకుండా ఎర్రమట్టి క్వారీ, పెట్రోలు బంకు ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఉద్దేశ్యపూర్వకంగానే ఆయనను హత్య చేసినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు