AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హథీరాంజీ మఠంలో బంగారు, వెండి వస్తువులకు రెక్కలు

అశ్రమంలోని అభరణాలకు రక్షణ కరువైంది. మాయమైన బంగారు, వెండి వస్తువులు పాపం నీదంటే నీదంటూ సిబ్బంది ఆరోపణలు చేసుకుంటున్నారు. తిరుమల హథీరాంజీ మఠంలో మరోసారి కలకలం రేపింది. అకౌంటెంట్ బీరువాలోని నగల లెక్కల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

హథీరాంజీ మఠంలో బంగారు, వెండి వస్తువులకు రెక్కలు
Balaraju Goud
|

Updated on: Jul 10, 2020 | 10:23 AM

Share

అశ్రమంలోని అభరణాలకు రక్షణ కరువైంది. మాయమైన బంగారు, వెండి వస్తువులు పాపం నీదంటే నీదంటూ సిబ్బంది ఆరోపణలు చేసుకుంటున్నారు. తిరుమల హథీరాంజీ మఠంలో మరోసారి కలకలం రేపింది. అకౌంటెంట్ బీరువాలోని నగల లెక్కల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

హథీరాంజీ మఠంలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న గుర్రప్ప అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. దీంతో మఠం అధికారులు అందరి సమక్షంలో బీరువా తెరచి లెక్కలు పరిశీలించారు. అందులో 108 గ్రాముల బంగారు డాలర్, వెండి వస్తువులు మాయమయ్యాయని తేల్చారు. మాయమైన వస్తువులకు మఠం సిబ్బందిలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. విలువైన వస్తువులు అదృశ్యంపై మఠం అధికారులు సీరియస్ గా ఉన్నారు. మరోవైపు మఠంలో మిస్ అయిన వస్తువుల తాలుకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?