తబ్లీఘీ జమాత్‌ కేసులో 541 మంది విదేశీయులపై ఛార్జ్ షీట్లు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మర్కజ్ తబ్లీఘీ జమాత్‌ వ్యవహారం గురించి తెలిసిందే. మార్చి నెలలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లోని మర్కజ్‌ భవన్‌లో జరిగిన సమావేశంలో వేల మంది తబ్లీఘీలు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో విదేశీయులు కూడా పాల్గొన్నారు. విజిటింగ్ వీసాపై వచ్చి.. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా.. దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో.. వీరంతా నిబంధనలకు తూట్లు పొడుస్తూ.. వైరస్‌ వ్యాప్తికి కారకులయ్యారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో తబ్లీఘీ చీఫ్‌పై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు […]

తబ్లీఘీ జమాత్‌ కేసులో 541 మంది విదేశీయులపై ఛార్జ్ షీట్లు
Follow us

| Edited By:

Updated on: May 28, 2020 | 8:02 PM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మర్కజ్ తబ్లీఘీ జమాత్‌ వ్యవహారం గురించి తెలిసిందే. మార్చి నెలలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లోని మర్కజ్‌ భవన్‌లో జరిగిన సమావేశంలో వేల మంది తబ్లీఘీలు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో విదేశీయులు కూడా పాల్గొన్నారు. విజిటింగ్ వీసాపై వచ్చి.. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా.. దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో.. వీరంతా నిబంధనలకు తూట్లు పొడుస్తూ.. వైరస్‌ వ్యాప్తికి కారకులయ్యారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో తబ్లీఘీ చీఫ్‌పై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. అంతేకాదు వీసా నిబంధనలను ఉల్లంఘించిన విదేశీయులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో పాటు.. వారి వీసాలను రద్దు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం 541 మంది విదేశీ తబ్లీఘీలపై చార్జ్‌షీట్లు దాఖలు చేశారు ఢిల్లీ పోలీసులు. వీరిలో 414 మంది ఇండోనేషియన్లు, 85 మంది కిర్జిస్తాన్‌,42 మంది మలేషియాకు చెందిన వారు ఉన్నారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..