లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన టెన్త్ ఎగ్జామ్స్ను నిర్వహించేందుకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ జారీ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 8 నుంచి జూలై 5 వరకు మిగిలిన పది పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి వెల్లడించారు. ఉదయం 9. 30 నుంచి 12.15 నిమిషాల వరకు పరీక్షలు జరగనుండగా.. ప్రతీ పరీక్షకు రెండు రోజులు గ్యాప్ ఇచ్చారు. అటు కరోనా నేపధ్యంలో ఎగ్జామ్స్ నిర్వహణ విషయంలో పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.
మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి…
Read More:
కిమ్ గురించి మరో షాకింగ్ నిజం.. నార్త్ కొరియాలో కలకలం..
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. జూన్ 20 నుంచి బీటెక్ పరీక్షలు..