AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శికి కరోనా పాజిటివ్..

తాజాగా భారత కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్‌కు ఈ వైరస్ సోకింది. అజయ్ కుమార్‌కు కరోనా ప్రాథమిక లక్షణాలు కనిపిచటంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆయనకు పాజిటివ్ అని‌ నిర్ధారణ అయ్యింది.....

కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శికి కరోనా పాజిటివ్..
Sanjay Kasula
|

Updated on: Jun 04, 2020 | 7:43 AM

Share

కరోనా వైరస్ ఎవరినీ వదలటం లేదు. ప్రధాని నుంచి మొదలు సామాన్యుడి వరకు మహమ్మారి పట్టిపీడిస్తోంది. తాజాగా భారత కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్‌కు ఈ వైరస్ సోకింది. అజయ్ కుమార్‌కు కరోనా ప్రాథమిక లక్షణాలు కనిపిచటంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆయనకు పాజిటివ్ అని‌ నిర్ధారణ అయ్యింది. వెంటనే ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన పనిచేస్తున్న రైజినా హిల్స్ లోని సౌత్ బ్లాకులో 35 మంది ఉద్యోగులను హోం క్వారంటైన్‌కు తరలించారు. రక్షణ శాఖ కార్యదర్శికే కరోనా సోకడంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముందుజాగ్రత్తగా బుధవారం కార్యాలయానికి రాలేదు. సౌత్ బ్లాకులోని మొదటి అంతస్తులో కేంద్ర రక్షణశాఖ మంత్రి, రక్షణ శాఖ కార్యదర్శి, ఆర్మీచీఫ్, నేవీ చీఫ్ కార్యాలయాలు ఉన్నాయి. అయితే రక్షణ శాఖ కార్యదర్శి కార్యాలయాన్ని హాట్‌స్పాట్ కేంద్రంగా గుర్తించి, శానిటైజ్ చేయించారు.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి