కరోనా అప్‌డేట్స్‌.. ప్రపంచవ్యాప్తంగా 35లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ ఆగడం లేదు. చాలా దేశాలు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నప్పటికీ.. మహమ్మారికి విస్తరణకు అడ్డుకట్టవేయడం కుదరడం లేదు. తాజా లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 35,06,924కు చేరింది. వీరిలో 2,47,473చనిపోగా..11,25,255 కోలుకున్నారు. అటు అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు పెరుగుతూ 11 లక్షలను దాటేశాయి. ఆ దేశంలో 11,83,663 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1,53,204 కోలుకున్నారు. 68,276మంది మృత్యువాత పడ్డాయి. ఇక స్పెయిన్‌, ఇటలీలో పాజిటివ్ కేసుల సంఖ్య 2లక్షలను దాటేసింది. […]

కరోనా అప్‌డేట్స్‌.. ప్రపంచవ్యాప్తంగా 35లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు..!
Follow us

| Edited By:

Updated on: May 04, 2020 | 10:34 AM

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ ఆగడం లేదు. చాలా దేశాలు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నప్పటికీ.. మహమ్మారికి విస్తరణకు అడ్డుకట్టవేయడం కుదరడం లేదు. తాజా లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 35,06,924కు చేరింది. వీరిలో 2,47,473చనిపోగా..11,25,255 కోలుకున్నారు. అటు అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు పెరుగుతూ 11 లక్షలను దాటేశాయి. ఆ దేశంలో 11,83,663 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1,53,204 కోలుకున్నారు. 68,276మంది మృత్యువాత పడ్డాయి. ఇక స్పెయిన్‌, ఇటలీలో పాజిటివ్ కేసుల సంఖ్య 2లక్షలను దాటేసింది. లక్ష దాటిన దేశాల లిస్ట్‌లో లండన్, జర్మనీ., రష్మా, ఫ్రాన్స్, ఫ్రాన్స్‌, టర్కీ, బ్రెజిల్ దేశాలు ఉన్నాయి. అలాగే 50వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల లిస్ట్‌లో ఇరాన్‌, చైనా, కెనడా, బెల్జియంలు ఉన్నాయి. మరోవైపు భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42వేలను దాటేసింది. ఇవాళ్టి నుంచి లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించినట్లు మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనుగునేందుకు పలు దేశాలు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశాయి.

Read This Story Also: వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా.. సాక్ష్యాధారాలు ఉన్నాయి: మైక్‌ పాంపియో

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..