Telangana: తెలంగాణ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో టీచింగ్ పోస్టులు.. నెలకు రూ. 2 లక్షల వరకు జీతం పొందే అవకాశం..

TS Medical Colleges Recruitment: తెలంగాణలోని ప్రభుత్వ వైద్య విద్య కళాశాల్లో టీచింగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఈ పోస్టులను..

Telangana: తెలంగాణ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో టీచింగ్ పోస్టులు.. నెలకు రూ. 2 లక్షల వరకు జీతం పొందే అవకాశం..
Ts Medical Colleges
Follow us

|

Updated on: Oct 19, 2021 | 8:56 AM

TS Medical Colleges Recruitment: తెలంగాణలోని ప్రభుత్వ వైద్య విద్య కళాశాల్లో టీచింగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 15 డిపార్ట్‌మెంట్లలో ఉన్న ఖాళీలను ఈ నోటిఫికేషన్‌ ద్వారా రిక్రూట్‌ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు.

* అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మాకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, కమ్యూనిటీ మెడిసిన్‌, జనరల్‌ మెడిసిన్‌, డెర్మటాలజీ, సైకియాట్రీ, ఆర్థోపెడిక్స్‌, అనస్థీషియాలజీ, రేడియోడయాగ్నసిస్‌, ఎమర్జెన్సీ మెడిసిన్‌ విభాగాల్లో అధ్యాపకుల నియామకం చేపట్టనున్నారు.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత ఆసక్తి ఉన్న అ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

* ఈ నెల 28వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థుల జాబితాను అక్టోబర్‌ 31న ప్రకటిస్తారు. నవంబర్‌ 7లోగా పోస్టుల్లో చేరాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు వనపర్తి, నాగర్‌కర్నూల్‌; మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మంచిర్యాల, సంగారెడ్డి, రామగుండం మెడికల్‌ కాలేజీల్లో ఎందులోనైనా పని చేయాల్సి ఉంటుంది.

* దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రాధాన్యం ప్రకారం కాలేజీలను ఎంచుకోవాల్సి ఉంటుంది.

* దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి చెందినవారైనా ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అయితే.. తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు లేకపోతేనే ఇతర రాష్ర్టాల అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

* ప్రొఫెసర్‌ పోస్టుకు ఎంపికై వారికి నెలకు రూ. 1.9 లక్షలు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1.5 లక్షలు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.1.25 లక్షలు జీతంగా చెల్లిస్తారు.

* దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Mahesh Babu: మరో చిత్రాన్ని లైన్‌లో పెట్టనున్న మహేష్‌ బాబు.. ఈసారి మెగా ప్రొడ్యుసర్‌తో చేతులు కలపనున్న ప్రిన్స్‌..

CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే..

Chanakya Niti: ఇలాంటి శత్రువులతో జాగ్రత సుమీ.. అలాంటివారి పట్ల ఏమరపాటు అసలే వద్దు..

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు