Vodafone Idea: మళ్లీ పుంజుకుంటున్న వోడాఫోన్ ఐడియా.. నష్టాలను తగ్గించుకుని..

Vodafone Idea: టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా నిన్న మార్చితో ముగిసిన నాల్గవ క్వార్టర్ ఫలితాలు విడుదల చేసింది. ఈ సారి కంపెనీ తన నష్టాలను తగ్గించుకుంది.

Vodafone Idea: మళ్లీ పుంజుకుంటున్న వోడాఫోన్ ఐడియా.. నష్టాలను తగ్గించుకుని..
Vi
Follow us

|

Updated on: May 11, 2022 | 1:11 PM

Vodafone Idea: టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా నిన్న మార్చితో ముగిసిన నాల్గవ క్వార్టర్ ఫలితాలు విడుదల చేసింది. ఈ సారి కంపెనీ తన నష్టాలను తగ్గించుకుంది. ఈ కాలంలో కంపెనీ ఏకీకృత నష్టాలు రూ. 6,563.1 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది. మునుపటి సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే.. వినియోగదారుల నుంచి ARPU వసూళ్లను రియలైజేషన్ సీక్వెన్షియల్ ప్రాతిపదికన బాగా మెరుగుపడింది. గత ఏడాది ఇదే కాలంలో నష్టాలు రూ.7,022.8 కోట్లుగా ఉన్నాయని కంపెనీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2022 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం సంవత్సరానికి 6.6 శాతం పెరిగి రూ.10,239.5 కోట్లకు చేరుకుంది. క్రమానుగతంగా చూస్తే ఆదాయం 5.4 శాతం పెరిగింది. గత సంవత్సరం నవంబర్ లో ఛార్జీల పెంపు దీనికి ఎంతగానో తోర్పడిందని కంపెనీ వెల్లడించింది.

యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ARPU) పరంగా యావరేజ్ రెవెన్యూ రూ. 124గా ఉంది. అంతకు ముందు త్రైమాసికంలో ఈ ఆదాయం రూ. 115గా ఉన్నట్లు వెల్లడించింది. దీని ఫలితంగా ఒక్కో వినియోగదారునికి సగటు ఆదాయం (ARPU)లో 7.5 శాతం క్రమంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 44,233.1 కోట్లుగా ఉన్న నష్టాలు.. FY22 పూర్తి సంవత్సరానికి రూ.28,245.4 కోట్లకు తగ్గాయి.

మార్చి 2022తో ముగిసిన సంవత్సరానికి కార్యకలాపాల ద్వారా కంపెనీకి రూ. 38,515.5 కోట్ల ఆదాయం వచ్చింది. వోడాఫోన్ ఐడియా MD, CEO  రవీందర్ టక్కర్ మాట్లాడుతూ.. నవంబర్ 2021లో తీసుకున్న టారిఫ్ నిర్ణయాల ద్వారా ఆదాయ వృద్ధిలో వరుసగా మూడవ త్రైమాసికం ప్రకటించటం సంతోషంగా ఉన్నట్లు వెళ్లడించారు. ప్రమోటర్ల నుంచి రూ. 45 బిలియన్ల ప్రిఫరెన్షియల్ ఈక్విటీ ఇష్యూ ద్వారా మెుదట విడత నిధుల సేకరణను విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు వెల్లడించారు. తదుపరి నిధుల సమీకరణ కోసం కంపెనీ రుణదాతలు, ఇన్వెస్టర్లతో చర్చలు చేస్తోందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Stock Market: స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ఫోకస్ లో ఆ కంపెనీల షేర్లు..

Elon Musk: చైనాలో ఎలాన్ మస్క్ కు భారీ షాక్.. వరుస సమస్యలతో ప్రపంచ కుబేరుడు ఉక్కిరిబిక్కిరి..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు