AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైళ్లలో రాత్రి 10 దాటిన తర్వాత ఈ పొరపాట్లు చేస్తున్నారా? జాగ్రత్త.. నిబంధనలు తెలుసుకోండి

సమీపంలో లేదా దూరంగా ఉన్నా, భారతీయ రైల్వేలు భారతీయ ప్రయాణానికి ప్రధానమైనవి. భారతీయ రైల్వేలు ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు లోకల్, సుదూర రైళ్లలో ప్రయాణిస్తున్నారు. భారతీయ రైల్వే గత కొన్నేళ్లుగా ప్రయాణికుల సేవలపై దృష్టి సారిస్తోంది. ఈసారి రైల్వే ప్రయాణికుల కోసం రైల్వే పలు నిబంధనలను మార్చింది. ప్రయాణికుల నుంచి టీటీఈ వరకు..

Indian Railways: రైళ్లలో రాత్రి 10 దాటిన తర్వాత ఈ పొరపాట్లు చేస్తున్నారా? జాగ్రత్త.. నిబంధనలు తెలుసుకోండి
Indian Railways
Subhash Goud
|

Updated on: Dec 09, 2023 | 6:38 PM

Share

సమీపంలో లేదా దూరంగా ఉన్నా, భారతీయ రైల్వేలు భారతీయ ప్రయాణానికి ప్రధానమైనవి. భారతీయ రైల్వేలు ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు లోకల్, సుదూర రైళ్లలో ప్రయాణిస్తున్నారు. భారతీయ రైల్వే గత కొన్నేళ్లుగా ప్రయాణికుల సేవలపై దృష్టి సారిస్తోంది. ఈసారి రైల్వే ప్రయాణికుల కోసం రైల్వే పలు నిబంధనలను మార్చింది. ప్రయాణికుల నుంచి టీటీఈ వరకు అందరూ ఈ నిబంధనను పాటించాల్సిందే. ముఖ్యంగా సుదూర రైళ్లలో రాత్రిపూట ప్రయాణించేటప్పుడు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రైల్వే శాఖ మరోసారి గుర్తు చేసింది. నిబంధనలు పాటించకుండా పొరపాట్లు చేస్తే జరిమానా తప్పదని రైల్వే శాఖ హెచ్చరిస్తోంది. మరి ఆ నియమాలు ఏమిటో తెలుసుకుందాం.

  • రైల్వే శాఖ ప్రకారం.. రాత్రి 10 గంటల తర్వాత, రైలులో ప్రయాణికులు పెద్దగా మాట్లాడేందుకు వీలు లేదు.
  • రాత్రి 10 గంటల తర్వాత మొబైల్‌లలో గానీ ఇతర స్పీకర్స్‌లో సాంగ్స్‌, ఇతర మ్యూజిక్‌లాంటివి పెట్టకూడదు.
  • రాత్రి 10 గంటల తర్వాత పెద్ద లైట్లు వేయరాదు. రాత్రి చిన్నపాటి లైట్‌ మాత్రమే ఉపయోగించుకోవాలి.
  • క్యాటరింగ్ కంపెనీ రాత్రి 10 గంటల తర్వాత రైల్లోని ప్రయాణికులకు ఎలాంటి ఆహారం అందించేందుకు రాకూడదు. దీని వల్ల వారికి ప్రయాణికులకు ఇబ్బందిగా మారవచ్చు.
  • సుదూర రైళ్లలో రాత్రి 10 గంటలలోపు టీటీఈలు రైలు టిక్కెట్లను తనిఖీ చేయాలి. అర్ధరాత్రి ప్రయాణికులు రైలు ఎక్కితే కొద్దిసేపటికే ఆ బెర్త్ వద్దకు టీటీఈ వచ్చి టికెట్ చెక్ చేసుకోవాలి.
  • విమానాల మాదిరిగానే, రైళ్లు నిర్దిష్ట బరువు వరకు లగేజీని మోయగలవు.
  • ఏసీ గదుల కోసం ప్రయాణికులు గరిష్టంగా 70 కిలోల వరకు బ్యాగేజీని తీసుకెళ్లవచ్చు.
  • నాన్ ఏసీ స్లీపర్ క్లాస్ గరిష్టంగా 40 కిలోల బరువును తీసుకెళ్లవచ్చు.
  • సెకండ్ క్లాస్ ప్రయాణికులు 35 కిలోల వరకు వస్తువులను తీసుకెళ్లవచ్చు. వస్తువులు అధిక బరువుతో ఉంటే జరిమానా విధిస్తుంది రైల్వే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..