PAN Aadhaar Linking: ఆధార్తో లింక్ చేయని ఏ పాన్కార్డును కూడా డీయాక్టివేట్ చేయలేదు: రాజ్యసభలో మంత్రి వెల్లడి
పాన్, ఆధార్ లింక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2023 జూన్ 30ని గడువుగా ఇచ్చింది. దీని తర్వాత ప్రజలు రూ.1000 జరిమానా చెల్లించి పాన్, ఆధార్లను లింక్ చేస్తున్నారు. పాన్తో ఆధార్ను లింక్ చేయడం చాలా ముఖ్యం. లేకపోతే మీరు చాలా ముఖ్యమైన విధులను నిర్వర్తించలేరు. బ్యాంకు బదిలీ ద్వారా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేయలేరు. పాన్ను ఆధార్కు లింక్ చేయకుండా మీరు ప్రభుత్వ పథకాలను పొందలేరు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
