AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digitial Payment Frauds: పెరుగుతున్న డిజిటల్ చెల్లింపు మోసాలు.. అరికట్టేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ ప్రత్యేక సమావేశం

దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు , డేటా ఉల్లంఘన కేసులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి కేసులను అరికట్టేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా జరుగుతూనే ఉన్నా యి. సైబర్‌ మోసాలను అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్త కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చినా సరైన ఫలితాలు ఇవ్వడం లేదు. దీంతో మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటిని నియంత్రించేందుకు ప్రభుత్వం . సిఎన్‌బిసి నివేదిక ప్రకారం, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బీఐ..

Digitial Payment Frauds: పెరుగుతున్న డిజిటల్ చెల్లింపు మోసాలు.. అరికట్టేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ ప్రత్యేక సమావేశం
DIgital Payments
Subhash Goud
|

Updated on: Nov 29, 2023 | 3:40 PM

Share

దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు , డేటా ఉల్లంఘన కేసులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి కేసులను అరికట్టేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా జరుగుతూనే ఉన్నా యి. సైబర్‌ మోసాలను అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్త కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చినా సరైన ఫలితాలు ఇవ్వడం లేదు. దీంతో మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఫిన్‌టెక్ కంపెనీల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సిఎన్‌బిసి నివేదిక ప్రకారం, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బీఐ ఆర్‌బిఐ ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. దేశంలోని వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. సైబర్ ఫ్రాడ్ వంటి ఘటనలను ఎలా నివారించాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

ఈ సమావేశానికి ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి అధ్యక్షత వహిస్తున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI), ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, టెలికాం శాఖ, టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ (TRAI), యూఐడీఏఐ, FIU అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.

డిజిటల్ చెల్లింపులకు సంబంధించి దేశవ్యాప్తంగా అనేక మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఆధార్ మార్కులను దుర్వినియోగం చేసి డబ్బులు స్వాహా చేస్తున్న ఉదంతాలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఈ కేసులను ప్రభుత్వం, ఆర్‌బీఐ సీరియస్‌గా తీసుకున్నాయి. అయితే, వీటిని నియంత్రించడం చాలా కష్టమైన, సవాలుతో కూడిన సమస్య. ఈరోజు అన్ని కోణాల నుండి సమగ్ర చర్చ చేయవచ్చు. ఈ సమావేశం మొత్తం లక్ష్యం సైబర్ భద్రతను నిర్ధారించడానికి ఏకీకృత విధానాన్ని అభివృద్ధి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో చర్చించనున్నారు. ఇటీవల, ప్రభుత్వం గూగుల్‌ను సంప్రదించి దాని భద్రతా సాంకేతికత గురించి తెలుసుకుంది ప్రభుత్వం. ప్రత్యేక సెక్యూటీగా ఉండే విధంగా సాంకేతికతపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సమ్మర్ బిజినెస్..వేసవిలో బంపర్ ఆదాయం..ఈ 5 వ్యాపారాలతో కాసుల వర్షం
సమ్మర్ బిజినెస్..వేసవిలో బంపర్ ఆదాయం..ఈ 5 వ్యాపారాలతో కాసుల వర్షం
పసుపు అరటి పండ్లు కాదు.. ఎర్ర అరటి పండ్లు ఎప్పుడైనా తిన్నారా?
పసుపు అరటి పండ్లు కాదు.. ఎర్ర అరటి పండ్లు ఎప్పుడైనా తిన్నారా?
మంత్రి కొడుకు కారుతో బీభత్సం.. ఐదుగురికి సీరియస్..!
మంత్రి కొడుకు కారుతో బీభత్సం.. ఐదుగురికి సీరియస్..!
తమన్నాకు షాకిచ్చిన హైకోర్టు..
తమన్నాకు షాకిచ్చిన హైకోర్టు..
రోజూ 1 కిమీ వాకింగ్‌ చేస్తే.. నెల తర్వాత మీ బరువు ఎంత తగ్గుతారు?
రోజూ 1 కిమీ వాకింగ్‌ చేస్తే.. నెల తర్వాత మీ బరువు ఎంత తగ్గుతారు?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీట్ల సంఖ్యపై అమిత్ షా క్లారిటీ!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీట్ల సంఖ్యపై అమిత్ షా క్లారిటీ!
వాస్తు టిప్స్ : రాత్రి అంతా ఒత్తిడి, టెన్షన్‌తో నిద్రపోవడం లేదా?
వాస్తు టిప్స్ : రాత్రి అంతా ఒత్తిడి, టెన్షన్‌తో నిద్రపోవడం లేదా?
రైలు బోగీలపై పసుపు, నీలం రంగు చారలు ఎందుకు ఉంటాయో తెలుసా?
రైలు బోగీలపై పసుపు, నీలం రంగు చారలు ఎందుకు ఉంటాయో తెలుసా?
టేస్టీ టేస్టీ చికెన్ వెల్లుల్లి కారం పొడి.. ఇలా చేస్తే అదిరిపోతది
టేస్టీ టేస్టీ చికెన్ వెల్లుల్లి కారం పొడి.. ఇలా చేస్తే అదిరిపోతది
మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం..
మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం..