Gold Price: పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

బంగారం కొనేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిచూపిస్తారు. ఇక పండుగలు ఏవైనా ప్రత్యేక రోజుల్లో షాపుల వద్ద విపరీతమైన రద్దీ చూడొచ్చు. అయితే నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధరలు నేడు కాస్తా పెరిగాయి. నిన్నటి బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ద్రవ్యోల్భణంతో పాటూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్‌ వడ్డీరేట్లలో వచ్చిన హెచ్చుతగ్గుల కారణంగా రేట్లల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.

Gold Price: పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
Gold Rate
Image Credit source: TV9 Telugu

Updated on: Dec 05, 2023 | 6:35 AM

Gold Price: బంగారం కొనేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిచూపిస్తారు. ఇక పండుగలు ఏవైనా ప్రత్యేక రోజుల్లో షాపుల వద్ద విపరీతమైన రద్దీ చూడొచ్చు. అయితే నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధరలు నేడు కాస్తా పెరిగాయి. నిన్నటి బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ద్రవ్యోల్భణంతో పాటూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్‌ వడ్డీరేట్లలో వచ్చిన హెచ్చుతగ్గుల కారణంగా రేట్లల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో పసిడి కొనాలనుకునే వారికి కాస్త షాక్ తగిలింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడులపై కాస్త హెచ్చుతగ్గులు కనిపించాయి. దీని ప్రభావం బంగారు ధరలపై పడింది.

నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ.63,760 కాగా ఈరోజు రూ.64,200లుగా మారింది. ఇక 10 గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 58,450 ఉండగా ఈరోజు రూ.58,850లుగా మారింది. ఇక వెండి విషయానికొస్తే నిన్న కిలో రూ. 83,500 కాగా ఈరోజు కూడా అదే ధరలో కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఓసారి చూద్దాం..

10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర..

హైదరాబాద్..రూ. 64,200

ఇవి కూడా చదవండి

విజయవాడ..రూ. 64,200

ముంబాయి..రూ. 64,200

బెంగళూరు..రూ.64,200

చెన్నై..రూ. 65,180

10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర..

హైదరాబాద్..రూ. 58,850

విజయవాడ..రూ. 58,850

ముంబాయి..రూ. 58,850

బెంగళూరు..రూ. 58,850

చెన్నై..రూ.59,750

దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా..

హైదరాబాద్..రూ. 83,500

విజయవాడ..రూ. 83,500

చెన్నై..రూ.83,500

ముంబాయి..రూ. 80,500

బెంగళూరు..రూ. 79,000

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..