మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైన కేంద్రం.. త్వరలోనే పలు కీలక విమానాశ్రయాలు ప్రైవేటీకరణ..?

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. నష్టాల్లో ఉన్న సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైన కేంద్రం.. త్వరలోనే పలు కీలక విమానాశ్రయాలు ప్రైవేటీకరణ..?
Central Government Plans To Sell Residual Stake In Four Airports
Follow us

|

Updated on: Mar 15, 2021 | 8:03 PM

Sell residual stake in airports : కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. నష్టాల్లో ఉన్న సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రముఖ విమానాశ్రయాల్లోని మిగిలిన వాటాలను కూడా విక్రయించేందుకు సిద్ధమైనట్ల సమాచారం. ముఖ్యంగా దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌ విమానాశ్రయాల్లో వాటాల విక్రయంపై త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతోపాటు ప్రైవేటీకరించేందుకు మరో 13 విమానాశ్రయాలను గుర్తించినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం అసెట్‌ మానిటైజేషన్‌ ద్వారా ఈ ఏడాది రూ.2.5లక్షల కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియాకు నాలుగు ప్రధాన విమానాశ్రయాల్లో వాటాలు ఉన్నాయి. త్వరలో పౌర విమానయాన శాఖ వీటికి సంబంధించిన పెట్టుబడుల ఉపసహరణపై అనుమతి కోరుతూ కేంద్ర మంత్రివర్గం వద్దకు ప్రతిపాదన పంపినట్లు సమాచారం.

ఇక, కొత్తగా గుర్తించిన 13 విమానాశ్రయాల్లో లాభదాయకత ఉన్నవి, లేనివి రెండిటిని కలిపి ఆకర్షణీయమైన ప్యాకేజీగా తీర్చిదిద్దే ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం ఏయిర్‌పోర్టు అథారిటీ ఆప్ ఇండియా సంస్థ దేశవ్యాప్తంగా మొత్తం 100 ఎయిర్‌ పోర్టులను నిర్వహిస్తోంది. మోదీ ప్రభుత్వంలో గతేడాది జరిగిన తొలివిడత ప్రైవేటైజేషన్‌లో మొత్తం ఆరు విమానాశ్రయాలను అదానీ గ్రూప్‌‌నకు అప్పగించింది. వీటిల్లో లక్నో, అహ్మదాబాద్‌, జైపూర్‌, మంగళూరు, తిరువనంతపురం, గువహాటీ ఉన్నాయి.

ఇక, ముంబయిలో విమానాశ్రయంలో 74శాతం అదానీ గ్రూప్‌ దక్కించుకుంది. దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో 54శాతం జీఎంఆర్‌ గ్రూపునకు ఉంది. ఫ్రాపోర్టు, ఎర్మాన్‌ మలేసియాకు మరో 10శాతం ఉంది. హైదరాబాద్‌ ఇంటర్నెషనల్‌ ఎయిర్‌పోర్టులో జీఎంఆర్‌, తెలంగాణ ప్రభుత్వానికి.. బెంగళూరు ఎయిర్‌పోర్టుల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు వాటాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయాల్లో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియాకు కూడా వాటాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని విక్రయించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం.

Read Also… విశాఖపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. నష్టాలను పూడ్చుకునేందుకు కఠిన నిర్ణయం తప్పదన్న నిర్మలా సీతారామన్

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు