అరసవల్లిలో రథసప్తమి వేడుకలు ప్రార౦భ౦

| Edited By:

Oct 18, 2020 | 9:33 PM

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వేదపండితులు వేద మంత్రోచ్ఛారణలు, మంగళధ్వనులతో ఆదిత్యునికి మహాక్షీరాభిషేక సేవ చేశారు. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 6 గంటల వరకు వేద పండితులు స్వామి వారి మూలవిరాట్‌కు క్షీరాభిషేకం నిర్వహించారు. ఏడాదికొకసారి వచ్చే ఈ రథసప్తమి వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు.

అరసవల్లిలో రథసప్తమి వేడుకలు ప్రార౦భ౦
Follow us on

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వేదపండితులు వేద మంత్రోచ్ఛారణలు, మంగళధ్వనులతో ఆదిత్యునికి మహాక్షీరాభిషేక సేవ చేశారు. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 6 గంటల వరకు వేద పండితులు స్వామి వారి మూలవిరాట్‌కు క్షీరాభిషేకం నిర్వహించారు. ఏడాదికొకసారి వచ్చే ఈ రథసప్తమి వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు.