మహిళలకే కాదు.. పురుషులకు కావాలి..!

మహిళా కమిషన్ లాగే పురుషులకు కూడా కమిషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. పురుషుల సమస్యలు పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర సత్యాగ్రహం నిర్వహించారు. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ సంస్థ ఆధ్వర్యంలో ఈ సత్యాగ్రహాన్ని నిర్వహించారు. 498A చట్టాన్ని చాలామంది మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని సంస్థ సభ్యులు ఆరోపించారు. ఢిల్లీలో సేవ్ ఇండియన్ ఫ్యామిలీ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సత్యాగ్రహానికి సంఘీభావంగా ఈ ఆందోళన […]

మహిళలకే కాదు.. పురుషులకు కావాలి..!
Follow us

| Edited By:

Updated on: Mar 05, 2019 | 8:11 AM

మహిళా కమిషన్ లాగే పురుషులకు కూడా కమిషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. పురుషుల సమస్యలు పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర సత్యాగ్రహం నిర్వహించారు. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ సంస్థ ఆధ్వర్యంలో ఈ సత్యాగ్రహాన్ని నిర్వహించారు. 498A చట్టాన్ని చాలామంది మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని సంస్థ సభ్యులు ఆరోపించారు. ఢిల్లీలో సేవ్ ఇండియన్ ఫ్యామిలీ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సత్యాగ్రహానికి సంఘీభావంగా ఈ ఆందోళన నిర్వహించారు.

498A చట్టం సాకుతో మహిళలు భర్తతో పాటు అత్తమామలను, ఆడపడుచులను ఇబ్బందులను గురిచేస్తున్నారని ఆరోపించారు. కొంతమంది మహిళలు షీ టీంకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చి పురుషులను వేధిస్తున్నారని సంస్థ సభ్యుడు వెంకట్ ఆరోపించారు. భర్త ఇబ్బంది పెడుతున్నాడని ఫిర్యాదు చేస్తే కేసులు పెడుతున్న పోలీసులు. భార్యా బాధితుల ఫిర్యాదుల కూడా స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సేవ్ ఇండియన్ ఫ్యామిలీ సభ్యులు భారీ ఎత్తున హాజరయ్యారు. చాలా మంది పురుషులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు