Breaking: కలెక్టర్లకు జరిమానా, ఆర్టీఓకు జైలుశిక్ష

హైదరాబాద్ హైకోర్టు బుధవారం సంచలన తీర్పునిచ్చింది. ఏకంగా ఇద్దరు కలెక్టర్లకు జరిమానా విధించింది. ఓ ఆర్డీఓకు రెండు నెలల జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించింది. జ్యూడిషియల్ పవర్ కలిగిన కలెక్టర్లకు, ఆర్డీఓకు హైకోర్టు శిక్ష విధించడం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోర్టు దిక్కరణ కేసులో హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. ఇద్దరు కలెక్టర్లకు, ఒక ఆర్డీఓకు శిక్ష ఖరారు చేసింది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారన్న అభియోగాలతో సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల […]

Breaking: కలెక్టర్లకు జరిమానా, ఆర్టీఓకు జైలుశిక్ష
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 29, 2020 | 7:13 PM

హైదరాబాద్ హైకోర్టు బుధవారం సంచలన తీర్పునిచ్చింది. ఏకంగా ఇద్దరు కలెక్టర్లకు జరిమానా విధించింది. ఓ ఆర్డీఓకు రెండు నెలల జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించింది. జ్యూడిషియల్ పవర్ కలిగిన కలెక్టర్లకు, ఆర్డీఓకు హైకోర్టు శిక్ష విధించడం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.

మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోర్టు దిక్కరణ కేసులో హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. ఇద్దరు కలెక్టర్లకు, ఒక ఆర్డీఓకు శిక్ష ఖరారు చేసింది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారన్న అభియోగాలతో సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లకు రెండు వేల రూపాయల జరిమానా విధించారు.

సిద్దిపేట ఆర్డీఓ జయచందర్ రెడ్డికి రెండు నెలల జైలుశిక్షతో పాటు 2 వేల రూపాయల జరిమానా విధించింది హైకోర్టు. 2018లో మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ విషయంలో రైతుల అభ్యంతరాలు వినకుండా డిక్లరేషన్, అవార్డు ఇచ్చారని కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో డిక్లరేషన్‌ను, అవార్డును రద్దు చేస్తూ గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది.

2019 మే నెలలో హైకోర్టు ఆదేశాలను పాటించకుండా మళ్ళీ డిక్లరేషన్, అవార్డు ప్రకటించారని మరోసారి రైతులు కోర్టుకెక్కారు. రైతుల పిటిషన్‌లను విచారించిన హైకోర్టు.. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సిరిసిల్లా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్‌లకు 2 వేల రూపాయల జరిమానా విధించింది. నాలుగు వారాల్లో జరిమానా మొత్తాన్ని చెల్లించకపోతే నెల రోజుల జైలుశిక్ష విధించాలని హైకోర్టు ఆదేశించింది.

పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు