ఏపీలో రెండు కేంద్రీయ విద్యాలయాల‌ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని ఈర్లపాడు, ప్రకాశం జిల్లా కందుకూరు టౌన్‌లో కొత్తగా రెండు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలో రెండు కేంద్రీయ విద్యాలయాల‌ ఏర్పాటు
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2019 | 4:25 PM

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని ఈర్లపాడు, ప్రకాశం జిల్లా కందుకూరు టౌన్‌లో కొత్తగా రెండు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.