ఏపీలో రెండు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని ఈర్లపాడు, ప్రకాశం జిల్లా కందుకూరు టౌన్లో కొత్తగా రెండు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని ఈర్లపాడు, ప్రకాశం జిల్లా కందుకూరు టౌన్లో కొత్తగా రెండు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.