Vidyasagar Gunti

Vidyasagar Gunti

Reporter - TV9 Telugu

vidyasagar.gunti@tv9.com
Follow On:
Telangana BJP: తెలంగాణ కాషాయ పార్టీలో నయా జోష్.. సరికొత్త మైలేజ్ ఇచ్చిన బీజేపీ దీక్ష..!

Telangana BJP: తెలంగాణ కాషాయ పార్టీలో నయా జోష్.. సరికొత్త మైలేజ్ ఇచ్చిన బీజేపీ దీక్ష..!

తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలంతా ఏకమయ్యారు. ఎంపీ, ఎమ్మెల్యేలు చేపట్టిన రైతు దీక్ష.. కాషాయ పార్టీలో సరికొత్త జోష్ నింపింది. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో రైతుల సమస్యలపై ఇందిరా పార్క్ లో 24 గంటల దీక్ష నిర్వహించారు.

Hyderabad: సర్కార్ కీలక నిర్ణయం.. రెండో దశలో కొత్తగా ఫ్యూచర్ సిటీకి మెట్రో రైల్

Hyderabad: సర్కార్ కీలక నిర్ణయం.. రెండో దశలో కొత్తగా ఫ్యూచర్ సిటీకి మెట్రో రైల్

మెట్రో రూట్‌పై అలర్ట్‌ ఇచ్చింది.. తెలంగాణ ప్రభుత్వం. ఆరాంఘర్-బెంగళూరు హైవే- కొత్త హైకోర్టు మీదుగా.. ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో మార్గం ఖరారు చేసింది. అలాగే రెండో దశలో కొత్తగా ఫ్యూచర్ సిటీకి మెట్రో రైల్ మార్గాన్ని నిర్మించాలని భావిస్తోంది ప్రభుత్వం. ప్రతిపాదనలను త్వరలోనే కేంద్రానికి పంపనున్నారు అధికారులు.

Hyderabad: హైదరాబాద్‌లో వాల్ పెయింటింగ్స్ బ్యాన్.. ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ ఆమ్రపాలి

Hyderabad: హైదరాబాద్‌లో వాల్ పెయింటింగ్స్ బ్యాన్.. ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ ఆమ్రపాలి

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోస్టర్లు వాల్ రైటింగ్స్‌ను పూర్తిస్థాయిలో నిషేధం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలంటూ జీహెచ్ఎంసీ సర్కిలర్ జారీ చేసింది. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్లకు బల్దియా కమిషనర్ ఆమ్రపాలి సర్క్యులర్ విడుదల చేశారు.

TGPSC Group 1 Mains: గ్రూప్ 1 మెయిన్స్‌ పరీక్ష వాయిదా వేయాలంటూ టీజీపీఎస్సీకి లేఖ.. ఎందుకో తెలుసా..!

TGPSC Group 1 Mains: గ్రూప్ 1 మెయిన్స్‌ పరీక్ష వాయిదా వేయాలంటూ టీజీపీఎస్సీకి లేఖ.. ఎందుకో తెలుసా..!

గతేడాది పేపర్ లీకేజీ కారణంగా పలు నియామక పరీక్షలు రాసిన తర్వాత అనేక సార్లు వాయిదా పడిన ఘటనలను నుంచి నిరుద్యోగులు ఇంకా తేరుకోలేక పోతున్నారు. చిన్నచిన్న తప్పిదాలతో ఏ ఎగ్జామ్ ఎప్పుడు రద్దు అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. మూడు సార్లు గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించినా, మూడు సార్లు గ్రూప్ 2 షెడ్యూల్ ప్రకటించి వాయిదా వేయాల్సి వచ్చినా ఇప్పటికీ తప్పులు లేకుండా..

Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్

Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్

ఈ పనులు ఈ నెల 23వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అంటే 24 వ తేదీ ఉదయం 6 గంటల వరకు జరగనున్నాయి. కాబట్టి ఈ 24 గంటలు అయా రిజర్వాయర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. అంతరాయం ఏర్పడే ప్రాంతాలు ఎక్కడంటే..

Karate Kalyani: అలాంటి వాడిని వదలొద్దు.. జానీ మాస్టర్ కేసుపై కరాటే కళ్యాణి కామెంట్స్..

Karate Kalyani: అలాంటి వాడిని వదలొద్దు.. జానీ మాస్టర్ కేసుపై కరాటే కళ్యాణి కామెంట్స్..

హిందూ అమ్మాయిపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడడం దుచ్చెర్య అంటూ కరాటే కళ్యాణి వ్యాఖ్యానించారు. ఇది లవ్ జిహాదేనని.. పక్క రాష్ట్రంలో ఓ పార్టీ నేతగా ఉన్న జానీ మాస్టర్ మతమార్పిడులను వ్యతిరేకించి ఒక అమ్మాయిని మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పడం దారుణమని అన్నారు. జానీ మాస్టర్ ఒక పెద్ద డాన్స్ మాస్టర్ అయినంత మాత్రాన లేదా ఒక పార్టీ నేత అయినంత మాత్రాన..

బీజేపీలో ఐక్యతా రాగం.. సడెన్‌గా ఏకమైన ఎంపీ, ఎమ్మెల్యేలు.. అందుకోసమేనా..?

బీజేపీలో ఐక్యతా రాగం.. సడెన్‌గా ఏకమైన ఎంపీ, ఎమ్మెల్యేలు.. అందుకోసమేనా..?

తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఐక్యతను చాటేలా కీలక మీటింగ్ నిర్వహించారు. బీజేఎల్పీ విస్తృత సమావేశానికి ఎంపీలు సైతం హాజరై రాష్ట్ర సమస్యలపై బీజేపీ పోరాటం సాగుతుందనే సంకేతాలు ఇచ్చారు.

Telangana: భారీ వర్షాల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం.. తెలంగాణకు అదనంగా 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

Telangana: భారీ వర్షాల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం.. తెలంగాణకు అదనంగా 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆదేశించారు. ఆదివారం(సెప్టెంబర్ 1) ఉదయం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలంగాణలో భారీ వర్షాలు, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పరిస్థితిపై అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.

Hyderabad: గ్రేటర్ వాసులకు అలెర్ట్..! పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం

Hyderabad: గ్రేటర్ వాసులకు అలెర్ట్..! పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం

హైదరాబాద్‌ మహానగరానికి నీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్‌ వాటర్‌ సప్లయి స్కీంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు ప్రకటించారు.

T BJP: కాషాయంలో మొదలైన అసలైన డ్రైవ్.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపిక ఇక అప్పుడే..!

T BJP: కాషాయంలో మొదలైన అసలైన డ్రైవ్.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపిక ఇక అప్పుడే..!

కేంద్రంలో మూడోసారి అధికారం దక్కించుకున్నాక, సంస్థాగత ఎన్నికలపై కమలనాథులు ఫోకస్ చేశారు. మెంబర్ షిప్ డ్రైవ్‌తో దేశవ్యాప్తంగా ఆ ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. దాదాపు మూడు నెలల పాటు సాగే సుదీర్ఘ ప్రక్రియతో బూత్ కమిటీ అధ్యక్షుడి నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు పార్టీలో ఎన్నికలు జరగనున్నాయి.

BJP: తెలంగాణ కమలం పార్టీలో కొత్త జోష్.. అధ్యక్షుని ఎంపికపై క్లారిటీ..

BJP: తెలంగాణ కమలం పార్టీలో కొత్త జోష్.. అధ్యక్షుని ఎంపికపై క్లారిటీ..

కేంద్రంలో మూడోసారి అధికారం దక్కించుకున్నాక సంస్థాగత ఎన్నికలపై కమలనాథులు ఫోకస్ చేశారు. కమలం పార్టీలో సంస్థాగత సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంతో దీన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే బీజేపీ సభ్యత్వ నమోదు అభియాన్‎పై ఢిల్లీలో వర్క్ షాప్ జరిగింది.

Telangana: రైతు రుణమాఫీపై అనుమానాలు.. గవర్నర్‌కి ఫిర్యాదు చేస్తామంటున్న బీజేపీ..

Telangana: రైతు రుణమాఫీపై అనుమానాలు.. గవర్నర్‌కి ఫిర్యాదు చేస్తామంటున్న బీజేపీ..

రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం తీరు చేసింది గోరంత.. చెప్పేది కొండంత అన్నట్లు ఉందని విపక్ష బీజేపీ విమర్శిస్తోంది. రూ. 2 లక్షల వరకు రుణమాఫీ ఒకేసారి అంటూ వందకొర్రీలతో దాన్ని అమలు చేస్తున్నారని కమలదళం మండిపడుతోంది.