Telangana: కాంగ్రెస్ సంబరాలు.. కమలం వ్యూహాలు.. ఆ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై పోరుకు భారతీయ జనతా పార్టీ సన్నద్దమవుతోంది. వందరోజుల హామీలు 8 నెలలైన అమలు చేయకపోగా.. డిక్లరేషన్ల పేరుతో ఆయా వర్గాలను వంచించారంటూ టీబీజేపీ నిరసన సభలకు సన్నాహకాలు చేస్తోంది.
- Vidyasagar Gunti
- Updated on: Jul 19, 2024
- 4:49 pm
Telangana: గ్రేటర్ హైదరాబాద్కు పోటీగా మరో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు.. హైడ్రా ప్రణాళికలు ఇవేనా..
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న విపత్తుల నిర్వాహణ విభాగాన్ని మరింత విస్తరించాలనే ఆలోచనతో ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న అన్ని మున్సిపాల్టీలను కవర్ చేస్తూ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ (హైడ్రా) ను ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరిస్తుందనే ప్రచారం జోరుగాజరుగుతోంది.
- Vidyasagar Gunti
- Updated on: Jul 16, 2024
- 9:08 pm
Hyderabad: పడకేసిన పట్నం.. వణికిపోతున్న పల్లె.. సీజనల్ వ్యాధుల విజృంభణ
ఈసారి డెంగీ దండెత్తుతోంది. రాష్ట్రంలో చాలా ఆస్పత్రిలో వైరల్ ఫీవర్స్ తో వచ్చే రోగులే కనబడుతున్నారు. ఇక హైదరబాద్లో కూడ వీటి ప్రభావం అధికంగానే ఉంది. పది రోజులుగా ఈ కేసులు మరింత పెరుగుతున్నాయి. హైదరాబాద్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో డెంగీ కేసులు ఎక్కువవుతున్నాయి. అయితే గతంతో పోలిస్తే డెంగ్యూ...
- Vidyasagar Gunti
- Updated on: Jul 12, 2024
- 4:11 pm
Hyderabad: హైదరాబాద్లో అట్టహాసంగా మొదలైన సెయిలింగ్ వీక్-2024 పోటీలు.. విజేతలకు గోల్డెన్ ఛాన్స్.. ఏంటంటే?
YAI 38th Hyderabad Sailing Week 2024: ఏటా గ్రాండ్గా హుస్సేన్ సాగర్లో నిర్వహించే సెయిలింగ్ పోటీలు ఈ ఏడాది కూడా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హుస్సేన్ సాగర్లో ఇప్పటికే ట్రయల్స్ పూర్తి చేసుకొవడంతో అసలు పోటీలు ఇక సమరాన్ని తలపించేలా సాగుతున్నాయి.
- Vidyasagar Gunti
- Updated on: Jul 3, 2024
- 1:27 pm
BJP Operation Akarsh: బీజేపీ వైపు ఎమ్మెల్యేలు చూస్తున్నారా..? కషాయదళంలో చేరేవారికి అడ్డంకులేంటి ?
రాష్ట్ర్లంలో ఆపరేషన్ ఆకర్ష్ తో కాంగ్రెస్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని చేర్చుకుంటూ.. కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకునే పనిలో పడింది. తెలంగాణలో 8 లోక్ సభ స్థానాలు గెలిచిన జోష్ లో ఉన్న బీజేపీ ప్లాన్ ఏంటీ ? కేంద్ర మంత్రిగా, రాష్ట్ర సారథిగా డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న కిషన్ రెడ్డి, రాష్ట్ర పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటారా ?
- Vidyasagar Gunti
- Updated on: Jun 27, 2024
- 1:19 pm
ప్రధానిని కలిసిన హర్యానా గవర్నర్ దత్తాత్రేయ.. వాళ్ల పాటతో మురిసిపోయిన మోడీ..
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన కుటుంబ సభ్యులతో కలిసి న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గవర్నర్ కృష్ణ భగవానుని 'విరాట్ స్వరూప్' విగ్రహాన్ని ప్రధానికి బహూకరించారు. వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. హర్యానా చరిత్ర, సామాజిక-సాంస్కృతిక వారసత్వం, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పలు అంశాలపై గవర్నర్ ప్రధాని మోదీతో చర్చించారు.
- Vidyasagar Gunti
- Updated on: Jun 26, 2024
- 9:10 pm
బీజేపీ క్యా‘ఢర్’ లో గుబులు.? పార్టీ కీలక నేతలను కలిసేందుకు ఫియర్..!
తెలంగాణలో బీజేపీ 8 లోక్ సభ స్థానాల్లో గెలిచిన జోష్లో ఉంది. రాష్ట్రంలో ఓట్ల శాతం గణనీయంగా పెంచుకున్న కమలనాథులకు కొత్త చిక్కు వచ్చి పడింది. తెలంగాణలో బీజేపీ ఫేస్గా చెప్పుకునే నేతలంతా ఎంపీలుగా గెలిచారు. ఇద్దరు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదించుకున్నారు. వీరికి తోడుగా బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ ఉండనే ఉన్నారు.
- Vidyasagar Gunti
- Updated on: Jun 23, 2024
- 12:30 am
Telangana BJP: తెలంగాణ బీజేపీలో కొత్త, పాత లీడర్ల మధ్య కోల్డ్ వార్.. అధ్యక్ష రేసుపై ఆసక్తికర చర్చ
తెలంగాణ బీజేపీలో కొత్త, పాత నేతల మాటల ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. రాష్ట్ర కాషాయ పార్టీ సారథిగా ప్రస్తుతం కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. కేంద్ర మంత్రివర్గంలో మరోమారు ఛాన్స్ దక్కించుకున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి స్థానంలో కొత్తవారిని నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది.
- Vidyasagar Gunti
- Updated on: Jun 22, 2024
- 8:16 pm
Hyderabad: ఇకపై మ్యాన్ హోళ్లు తెరిస్తే క్రిమినల్ కేసులే.. హైదరాబాద్ వాటర్ బోర్డు వార్నింగ్..
హైదరాబాద్ నగరంలోని రహదారులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న మ్యాన్ హోళ్లు తెరిస్తే కఠిన చర్యలుంటాయని జలమండలి అధికారులు హెచ్చరించారు. వర్షాకాలం నేపథ్యంలో.. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కఠిన సూచనలు చేశారు. వర్షాకాల ప్రణాళికలో భాగంగా.. జలమండలి ఇప్పటికే అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది.
- Vidyasagar Gunti
- Updated on: Jun 11, 2024
- 9:54 pm
Union Minister: మరోసారి వర్కౌట్ అయిన సెంటిమెంట్.. ఆ సీట్లలో గెలిస్తే.. కేంద్రమంత్రి పదవి పక్కా..!
మూడోసారి అధికారం చేపట్టిన నరేంద్ర మోదీ కేబినెట్లో తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక స్థానం దక్కింది. ఐదగురు కేంద్రమంత్రులు ప్రాతినిధ్యంతో ఇరు రాష్ట్రాల అభివృద్ధికి పెద్దపీట పడుతుందని భావిస్తున్నారు. కేంద్రమంత్రి పదవుల విషయంలో బీజేపీ - తెలుగునేతలకు ఓ సెంటిమెంట్ ఆనాటి నుంచి కలిసి వస్తోంది. ఆ సీట్లలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా గెలిస్తే, కేంద్రమంత్రి పక్కా అనే టాక్ ఇప్పుడు నడుస్తోంది. ఇదే మరోసారి రుజువైంది.
- Vidyasagar Gunti
- Updated on: Jun 11, 2024
- 9:23 pm
BJP: కాశీకి క్యూ కట్టిన కాషాయదళం.. మోదీ తరపున ప్రచారానికి తెలంగాణ నేతలు..
దేశంలో సార్వత్రిక సమరం తుది అంకానికి చేరుకుంది. జూన్ 1న ఏడో విడత పోలింగ్ అతిపెద్ద ఓట్ల పండుగ ముగియనుంది. ఇక జూన్ 4న ఫలితాల కోసం నిరీక్షణ కొనసాగుతోంది. తెలంగాణ లోక్ సభలో ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు, ఎమ్మెల్సీ బై పోల్ కూడా నేటితో పూర్తి కావడంతో ఇక సార్వత్రిక ఎన్నికల మిగిలిన చివరి విడత పోలింగ్ ప్రచారానికి టీ బీజేపీ నేతలు సైతం సై అంటున్నారు.
- Vidyasagar Gunti
- Updated on: May 27, 2024
- 12:30 pm
Maheshwar Reddy: యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.. మంత్రి ఉత్తమ్పై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో సీఎం, మంత్రులు వసూల్లకు పాల్పడుతున్నారంటూ లోక్ సభ ఎన్నికల ప్రచార వేళ ప్రధాని మోదీ సహా.. బిజేపి నేతలు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి మరో బాంబ్ పేల్చారు.
- Vidyasagar Gunti
- Updated on: May 21, 2024
- 6:48 pm