తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2010లో స్టూడియో ఎన్ ద్వారా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2012 నుండి 2017వరకు ఐ న్యూస్ లో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశాను. ఆ తర్వాత 2017 నుంచి టీవీ9లో సీనియర్ కరెస్పాండంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. 14 ఏళ్ల రిపోర్టింగ్ ప్రయాణంలో.. కష్టతరమైన పరిస్థితులకు వెరవకుండా పలు సాహసోపేతమైన కథనాలను అందించాను. నేను అందించిన ‘కత్తెర చేతబట్టిన చదువుల సరస్వతి’ కథనానికి గాను ప్రతిష్టాత్మక UNICEF అవార్డు అందుకున్నాను. అలానే 2019లో అప్పటి హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి చేతుల మీదగా ఉత్తమ క్రైమ్ రిపోర్టర్ అవార్డు అందుకున్నాను.
Hyderabad: హైదరాబాదీస్ అటెన్షన్.! ఆ డేట్ నుంచి లైసెన్స్ లేకుండా బండితో రోడ్డెక్కారో ఇక అంతే
హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ పోలీస్ కీలక ఆదేశాలు ఇచ్చారు. మార్చి 1 నుంచి లైసెన్స్ లేకుండా వెహికిల్ నడపరాదని పేర్కొన్నారు. అలా నడిపితే కచ్చితంగా బండి సీజ్ అన్నట్టు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి.
- Ranjith Muppidi
- Updated on: Feb 11, 2026
- 5:24 pm
ఏంట్రా ఇది.. చిల్ అవుదామని గోవా వెళ్లి చిల్లర వేశాలు.. విదేశీ మహిళతో అలా చేసి..
ఎంజాయ్ చేయడానికి తెలంగాణ నుంచి గోవా వెళ్లారు.. అంతవరకు బాగానే ఉంది.. మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయగా.. విదేశీ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో ఆమె పోలీసులుకు ఫిర్యాదు చేసింది.. ఈ ఘటనలో ఇద్దరు తెలంగాణ వ్యక్తులను గోవా పోలీసులు అరెస్టు చేశారు.. గోవాలో ఓ విదేశీ మహిళను వేధించిన ఘటన కలకలం రేపుతోంది.
- Ranjith Muppidi
- Updated on: Feb 11, 2026
- 10:32 am
Hyderabad: సిగ్నల్ జంప్ చేస్తే షాక్.. ఓవర్ స్పీడుకు బ్రేకులు..రూల్స్ బ్రేక్ చేస్తే తాటతీస్తున్న ట్రాఫిక్ పోలీసులు
ఆ ఎవరు చూస్తారులే, అని సిగ్నల్ జంపింగ్ చేస్తే.. ఇక కుదరదు గాక కుదరదు. రోడ్డు బాగుంది కదా అని ఓవర్ స్పీడుతో రయ్మని దూసుకుపోతానంటే.. పోలీసులు మీ బండికి బ్రేకులేస్తున్నారు. మైనర్లు వెహికల్తో రోడ్డెక్కితే.. పేరెంట్స్పై కేసులు నమోదవుతాయి. యస్. ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల కట్టడి కోసం, ట్రాఫిక్ పోలీసులు సీరియస్ యాక్షన్లోకి దిగారు.
- Ranjith Muppidi
- Updated on: Feb 11, 2026
- 9:23 am
Hyderabad: పూజ చేస్తామంటూ ఇంట్లోకి వచ్చిన ముగ్గురు.. చూస్తుండగానే ఏం చేశారో తెలుసా..?
హైదరాబాద్ నగరంలో పూజ పేరుతో మోసం చేసి బంగారు ఉంగరం మాయం చేసిన ఘటనలో.. పోలీసులు ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పచ్చ రాయి చెక్కు ఉన్న 5 గ్రాముల బంగారు ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారు మధ్యప్రదేశ్కు చెందిన సుభాష్నాథ్ (23), కరణ్నాథ్ (21), సోహన్నాథ్ (23)గా గుర్తించారు.
- Ranjith Muppidi
- Updated on: Feb 10, 2026
- 6:17 pm
Crime News: కూతురి ఫోన్లో తల్లి ప్రైవేట్ ఫోటోస్.. ఎందుకున్నాయో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే!
ఇదే నిజం అయితే.. ఇంత కంటే ఘోరం మరొకటి ఉంటుందా? బెంగళూరులో ఓ మహిళ తన 23 ఏళ్ల కుమార్తె, ఆమె ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు తెలియకుండా తన కుమార్తె ప్రైవేట్ ఫొటోలను తీసి తన ప్రియుడికి పంపిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Ranjith Muppidi
- Updated on: Feb 10, 2026
- 1:31 pm
CP Sajjanar: వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
సైబర్ నేరగాళ్లు కేవలం బాధితుల బ్యాంకు ఖాతాలను మాత్రమే ఖాళీ చేయడం లేదని, వారి భవిష్యత్తును, కుటుంబాల ఆనందాన్ని, చివరికి మనశ్శాంతిని కూడా హైజాక్ చేస్తున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్ ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్ నేరాల వల్ల కలిగే నష్టం ఎంత తీవ్రంగా ఉంటోందంటే, ఆ బాధ నుండి కోలుకోవడానికి బాధితులకు జీవితకాలం కూడా సరిపోవడం లేదని ఆయన పేర్కొన్నారు. దయచేసి యువత సైబర్ ఉచ్చులో చిక్కుకొని జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు.
- Ranjith Muppidi
- Updated on: Feb 7, 2026
- 10:03 pm
Hyderabad: తన బర్త్ డే అని కూల్ డ్రింక్ ఇచ్చిన పనోడు.. ఆ ఇంటి యజమాని తాగిన కాసేపటికే.!
ఆ రోజు పనోడి పుట్టిన రోజు.. ఇంట్లోని యజమానికి కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది. యజమాని కూడా ఆశగా డ్రింక్ తాగాడు. అంతే.! కాసేపటికే జరగాల్సింది జరిగిపోయింది. ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటో.?
- Ranjith Muppidi
- Updated on: Feb 7, 2026
- 5:22 pm
SR నగర్లో అనుమానాస్పదంగా మహిళ.. ఆపి ఆమె లగేజ్ చెక్ చేయగా.
అది హైదరాబాద్లో అత్యంత రద్దీగా ఉండే ఎస్సార్ నగర్ ప్రాంతం. జనాలు ఎక్కువ ఉండే ప్రాంతం కావడంతో అక్కడ పోలీసులు ఎప్పుడూ గస్తీ కాస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారికి ఓ మహిళ అనుమానాస్పదంగా కనిపించింది. ఆమెను ఆపి వివరాలు వాకబు చేశారు. ఆపై....
- Ranjith Muppidi
- Updated on: Feb 7, 2026
- 11:20 am
Hyderabad: జాగ్రత్త గురూ.. లక్కీ డ్రా గెలిచారంటూ మెసేజ్ చేస్తారు.. నమ్మి రిప్లే ఇచ్చారో..
ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు జనాల నుంచి డబ్బులు కాజేసేందుకు కొత్తకొత్త ఎత్తుగడలను వేస్తున్నారు. తాగాజా అలాంటి ఘటనే హైదరాబాద్లో వెలుగు చూసింది. నగరంలో లక్కీ డ్రా పేరుతో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 40 ఏళ బాధితురాలికి వాట్సాప్ ద్వారా పరిచమైన కేటుగాళ్లు ఆమె నుంచి ఏకంగా రూ.42.7లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Ranjith Muppidi
- Updated on: Feb 6, 2026
- 12:52 pm
ప్రయాణికుడి బంగారు బ్రేస్లెట్ మాయం.. ఇండిగోపై రూ.60 వేల పరిహారం
ప్రయాణికుడి బంగారు బ్రేస్లెట్ మాయమైన కేసులో ఇండిగో ఎయిర్లైన్స్కు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-I ₹60,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అబుదాబి నుండి హైదరాబాద్కు వస్తున్న ప్రయాణికుడి క్యాబిన్ బ్యాగ్ నుండి 24 క్యారెట్ల బంగారు బ్రేస్లెట్ కనిపించకుండా పోయింది. సామానును భద్రంగా కాపాడటంలో, ఫిర్యాదుపై సకాలంలో స్పందించడంలో ఇండిగో విఫలమైందని కమిషన్ సేవలో లోపం గుర్తించింది.
- Ranjith Muppidi
- Updated on: Feb 4, 2026
- 1:29 pm
Hyderabad: అటెన్షన్ హైదరాబాదీస్.! డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఇక మీ ఉద్యోగం ఊస్టే
మద్యం సేవించి పట్టుబడితే ఇక మీ ఉద్యోగం ఊస్టే..! హైదరాబాద్ యువతకు ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారిపై కేవలం జరిమానాతో సరిపెట్టకుండా.. వారి ఉద్యోగ భవిష్యత్తుపై కూడా ప్రభావం పడేలా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
- Ranjith Muppidi
- Updated on: Feb 4, 2026
- 11:25 am
Hyderabad: అయ్యో ఎంత విషాదం.. టిఫిన్ చేస్తుండగా బోండా గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి!
హైదరాబాద్లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. బోండా గొంతులో ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. నగరంలోని యూసఫ్గూడలోని ఓ టిఫెన్ సెంటర్ వద్ద ఈ విషాద ఘటన వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Ranjith Muppidi
- Updated on: Jan 31, 2026
- 3:22 pm