AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranjith Muppidi

Ranjith Muppidi

Reporter - TV9 Telugu

ranjith.muppidi@tv9.com

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2010లో స్టూడియో ఎన్ ద్వారా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2012 నుండి 2017వరకు ఐ న్యూస్ లో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశాను. ఆ తర్వాత 2017 నుంచి టీవీ9లో సీనియర్ కరెస్పాండంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. 14 ఏళ్ల రిపోర్టింగ్ ప్రయాణంలో.. కష్టతరమైన పరిస్థితులకు వెరవకుండా పలు సాహసోపేతమైన కథనాలను అందించాను. నేను అందించిన ‘కత్తెర చేతబట్టిన చదువుల సరస్వతి’ కథనానికి గాను ప్రతిష్టాత్మక UNICEF అవార్డు అందుకున్నాను. అలానే 2019లో అప్పటి హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి చేతుల మీదగా ఉత్తమ క్రైమ్ రిపోర్టర్ అవార్డు అందుకున్నాను.

Read More
Follow On:
Hyderabad: ఓఆర్‌ఆర్‌ వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న కారు.. ఆపి చూడగా గుప్పుమన్న ఘాటు వాసన!

Hyderabad: ఓఆర్‌ఆర్‌ వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న కారు.. ఆపి చూడగా గుప్పుమన్న ఘాటు వాసన!

మల్కాజ్‌గిరి పరిధిలో ఎస్‌ఓటీ పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. మార్చి 2 (సోమవారం) అబ్దుల్లాపూర్ మెట్ ఓఆర్ఆర్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న..

Hyderabad: చీ వ్యాక్.. మీరు షాపుల్లో కొనే అల్లం పేస్ట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?

Hyderabad: చీ వ్యాక్.. మీరు షాపుల్లో కొనే అల్లం పేస్ట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?

హైదరాబాద్ ఖైరతాబాద్ జోన్‌లో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రం గుట్టు రట్టైంది. అపరిశుభ్ర వాతావరణంలో, గడువు ముగిసిన FSSAI లైసెన్సుతో 'JJ ఫుడ్స్' పేరుతో నడుస్తున్న ఈ యూనిట్‌లో కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తు్న్నట్టు గుర్తించారు. హోటళ్లు, కిరాణా దుకాణాలకు సరఫరా అవుతున్న 4000 కేజీల కల్తీ పేస్ట్, గ్రైండింగ్ మెషీన్లు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: జూబ్లీహిల్స్ వెళ్లేవారికి బిగ్ అలెర్ట్.. ఈ నెల 27 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు.. పూర్తి వివరాలు

Hyderabad: జూబ్లీహిల్స్ వెళ్లేవారికి బిగ్ అలెర్ట్.. ఈ నెల 27 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు.. పూర్తి వివరాలు

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, ముగ్ధ జంక్షన్ వద్ద జరుగుతున్న స్టీల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణ పనులలో భాగంగా ఫిబ్రవరి 27 నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం. 2లో పిల్లర్ పనులు ప్రారంభం కానున్నాయి. దీని కారణంగా ముగ్ధ జంక్షన్, కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్..

Hyderabad: పనిమనిషిని ఇంటి మనిషిగా అనుకుంటే.. యజమాని దిమ్మతిరిగే షాకిచ్చింది

Hyderabad: పనిమనిషిని ఇంటి మనిషిగా అనుకుంటే.. యజమాని దిమ్మతిరిగే షాకిచ్చింది

బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు ఆరోపణలు రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… బాదంగ్‌పేట్‌కు చెందిన అల్లు తేజస్వి(43) హబ్సిగూడలో నివసించే ఓ డాక్టర్ ఇంట్లో పని చేసేది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Hyderabad: వరప్రసాద్ కేరాఫ్ ఆస్ట్రేలియా.. టైటిల్ చూసి బిలినీయర్ బొమ్మ అనుకునేరు.. పక్కా బిచ్చగాడు

Hyderabad: వరప్రసాద్ కేరాఫ్ ఆస్ట్రేలియా.. టైటిల్ చూసి బిలినీయర్ బొమ్మ అనుకునేరు.. పక్కా బిచ్చగాడు

కొంతకాలానికి వరప్రసాద్ ఫోన్‌లకు స్పందించకుండా తప్పించుకోవడంతో బాధితుడికి అనుమానం వచ్చింది. ఇంటికి వెళ్లగా విదేశాలకు వెళ్లిపోయాడని సమాచారం అందింది. తిరిగి వచ్చాక ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తానని హామీ ఇచ్చినా, ఆ ఫ్లాట్ అతనిదే కాదని తేలింది. ఇతరులనూ ఇలానే మోసం చేసినట్టు బాధితుడు గుర్తించారు.

ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డా..? కేంద్రానికి బీజేపీ సీనియర్ నేత లేఖ

ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డా..? కేంద్రానికి బీజేపీ సీనియర్ నేత లేఖ

వివాదాస్పద వ్యక్తి అబూ ఐమాల్ అలియాస్ అక్రమ్ అలీ మహ్మద్ అంశంపై రాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి డీజీపీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. జాతీయ భద్రతా కారణాలతో పాస్‌పోర్ట్ రద్దు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు రిట్ పిటిషన్‌ను కొట్టివేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇలాంటి పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ మీడియా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు.

ఇదో కొత్త రకం ఫ్రాడ్.. ట్రేడింగ్ టిప్స్‌తో భారీ మోసం.. రూ.36 లక్షలు కాజేసిన కేటుగాళ్లు..!

ఇదో కొత్త రకం ఫ్రాడ్.. ట్రేడింగ్ టిప్స్‌తో భారీ మోసం.. రూ.36 లక్షలు కాజేసిన కేటుగాళ్లు..!

హైదరాబాద్ మహానగరంలో మరో భారీ ఆన్‌లైన్ పెట్టుబడి మోసం వెలుగు చూసింది. రూ.7 కోట్ల లాభం వస్తుందని నమ్మబలికి.. 35 ఏళ్ల వ్యక్తి నుంచి మోసగాళ్లు రూ.36.30 లక్షలు కాజేశారు. ఈ ఘటన మల్కాజ్‌గిరి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Hyderabad: ఫిర్యాదు చేసిన వ్యక్తినే అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏం జరిగిందంటే..?

Hyderabad: ఫిర్యాదు చేసిన వ్యక్తినే అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏం జరిగిందంటే..?

లగ్జరీ లైఫ్ కోసం ఓ యువకుడు… సొంత ఇంట్లోనే చోరీ జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ విచారణలో అతడి కథలో లూప్‌హోల్స్ బయటపడడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో అతడినే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డీటేల్స్ కథనం లోపల ...

Hyderabad: హైదరాబాదీలు బీ అలర్ట్.. అలా చెప్తే అస్సలు నమ్మకండి.. సిటీలో వెలుగులోకి కొత్త మోసం!

Hyderabad: హైదరాబాదీలు బీ అలర్ట్.. అలా చెప్తే అస్సలు నమ్మకండి.. సిటీలో వెలుగులోకి కొత్త మోసం!

సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కొంత మంది జనాలను మోసం చేస్తూ సొమ్మ చేసుకుంటున్నారు. జనాలు కూడా వాళ్లు చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మి నిండా మోసపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి కేసులే వెలుగు చూస్తున్నాయి. తక్కువ ధరలకే ఐఫోన్‌ ఇస్తామంటూ జనాల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు కేటుగాళ్లు.

Hyderabad: ఆరే ఎంట్రా ఇది.. పైకి చూస్తే బాదం మిల్కే.. కానీ టేస్ట్ చేస్తే కథ వేరే

Hyderabad: ఆరే ఎంట్రా ఇది.. పైకి చూస్తే బాదం మిల్కే.. కానీ టేస్ట్ చేస్తే కథ వేరే

హోలీ సీజన్‌ను టార్గెట్‌గా చేసుకుని గంజాయి చాక్లెట్లను తండాయిలో కలిపి అమ్ముతున్న ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. నిన్న మొన్నటి వరకు గంజాయి చాక్లెట్లను విడిగా అమ్ముతున్న ఘటనలు వెలుగులోకి రాగా.. తాజాగా అదే చాక్లెట్లను పాలతో తయారయ్యే తండాయిలో మిక్స్ చేసి.. రెట్టింపు రేట్లకు విక్రయిస్తున్నారు కేటుగాళ్లు. ఇలా అక్రమంగా గంజాయి తండాయిలను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ STF అధికారులు.

Hyderabad: ఇవేం పిచ్చి పనులురా.. ఫేమ్‌ కోసం శివుడికి ప్రసాదంగా గంజాయి పెట్టిన యువకులు! సీన్ కట్‌చేస్తే..

Hyderabad: ఇవేం పిచ్చి పనులురా.. ఫేమ్‌ కోసం శివుడికి ప్రసాదంగా గంజాయి పెట్టిన యువకులు! సీన్ కట్‌చేస్తే..

హైదరాబాద్‌లో శివరాత్రి సందర్భంగా సంచలన ఘటన చోటుచేసుకుంది. శివరాత్రి పేరుతో శివుడికి గంజాయిని ప్రసాదంగా పెట్టారు ఇద్దరు యువకులు. గుర్తించిన చార్మినార్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి.. వారు గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: హైదరాబాదీస్ అటెన్షన్.! ఆ డేట్ నుంచి లైసెన్స్ లేకుండా బండితో రోడ్డెక్కారో ఇక అంతే

Hyderabad: హైదరాబాదీస్ అటెన్షన్.! ఆ డేట్ నుంచి లైసెన్స్ లేకుండా బండితో రోడ్డెక్కారో ఇక అంతే

హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ పోలీస్ కీలక ఆదేశాలు ఇచ్చారు. మార్చి 1 నుంచి లైసెన్స్ లేకుండా వెహికిల్ నడపరాదని పేర్కొన్నారు. అలా నడిపితే కచ్చితంగా బండి సీజ్ అన్నట్టు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి.