శని రాహు సంయోగం.. ఈ 3 రాశులకు పట్టిందల్లా బంగారమే! మీ రాశి ఉందా..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒకరాశి నుంచి మరో రాశికి సంచరించడం అనేది సహజం. అయితే ముప్పై ఏళ్ల తర్వాత మార్చి 29న మీన రాశిలో శని, రాహు సంయోగం జరగనుంది. దీని వలన మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. వీరు చాలా ఆనందంగా జీవించడమే కాకుండా ఏ పని చేసినా అందులో విజయం వీరిదే అవుతుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5