టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులుగా పద్మశ్రీ డా.శోభరాజు

| Edited By:

Sep 30, 2020 | 3:12 PM

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆస్థాన సంగీత విద్వాంసులుగా పద్మశ్రీ డాక్టర్ శోభరాజును నియమిస్తూ

టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులుగా పద్మశ్రీ డా.శోభరాజు
Follow us on

Padmasri Shobha Raju : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆస్థాన సంగీత విద్వాంసులుగా పద్మశ్రీ డాక్టర్ శోభరాజును నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు సంవత్సరాల పాటు శోభరాజు ఆ పదవిలో కొనసాగనున్నారు. కాగా వేంకటేశ్వర స్వామికి గొప్ప భక్తురాలైన శోభరాజు గతంలో పలు వేదికల మీద శోభరాజు అన్నమాచార్య గేయాలను ఆలపించారు. అంతేకాదు కవయిత్రిగానూ శోభరాజుకు మంచి పేరుంది.

Read More:

పవన్‌పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

వివాదంలో ముమైత్‌ఖాన్‌.. క్యాబ్ డ్రైవర్ ఆరోపణలు