స్కూల్లో మద్యం తాగుతున్న విద్యార్థినులు

కృష్ణాజిల్లా నిడమానూరులో జిల్లా పరిషత్ పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు స్కూల్లో మద్యం తాగుతున్నారని తోటి విద్యార్థులు గమనించారు. 9వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు కూల్ డ్రింక్లో మద్యం కలిపి క్లాస్ రూంలోనే తాగారు. తాగిన మైకంలో తోటి విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించారు. దీంతో వారు స్కూల్ టీచర్లకు, ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన వెంటనే బాలికల తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు ప్రిన్సిపాల్. ఇద్దరు పరీక్షలు నిర్వహించిన డాక్టర్ వారు మద్యం తాగినట్టు నిర్దారించారు. దీంతో […]

స్కూల్లో మద్యం తాగుతున్న విద్యార్థినులు
Follow us

| Edited By:

Updated on: Feb 19, 2019 | 6:53 AM

కృష్ణాజిల్లా నిడమానూరులో జిల్లా పరిషత్ పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు స్కూల్లో మద్యం తాగుతున్నారని తోటి విద్యార్థులు గమనించారు. 9వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు కూల్ డ్రింక్లో మద్యం కలిపి క్లాస్ రూంలోనే తాగారు. తాగిన మైకంలో తోటి విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించారు. దీంతో వారు స్కూల్ టీచర్లకు, ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన వెంటనే బాలికల తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు ప్రిన్సిపాల్. ఇద్దరు పరీక్షలు నిర్వహించిన డాక్టర్ వారు మద్యం తాగినట్టు నిర్దారించారు. దీంతో తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. టీసీ ఇచ్చి స్కూల్ నుంచి పంపించేశారు. వీరిద్దరూ గతేడాదే స్కూల్లో జాయిన్ అయ్యారని.. గత స్కూల్లో కూడా అనుచితంగా ప్రవర్తించడం వల్లే ఇక్కడ చేరినట్లు ప్రిన్సిపాల్ వివరించారు.