AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నియోజకవర్గాల్లోనే ముందుగా తుది ఫలితం..కౌంటింగ్‎పై ఈసీకి కీలక ఆదేశాలు..

ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియపై చేపట్టాల్సిన కార్యచరణను వివరించారు. ఈనెల 4న ఓట్ల లెక్కింపునకు పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పార్టీ నాయకుల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విజయం తమదంటే తమదే ననే ధీమాలో ఉన్నారు నేతలు. ఇంతటి నరాలు తెగే ఉత్కంఠకు తెరవేసేందుకు ఎన్నికల కమిషన్ సర్వ శక్తులు ఒడ్డుతోంది.

ఈ నియోజకవర్గాల్లోనే ముందుగా తుది ఫలితం..కౌంటింగ్‎పై ఈసీకి కీలక ఆదేశాలు..
Counting
Srikar T
|

Updated on: May 29, 2024 | 9:36 PM

Share

ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియపై చేపట్టాల్సిన కార్యచరణను వివరించారు. ఈనెల 4న ఓట్ల లెక్కింపునకు పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పార్టీ నాయకుల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విజయం తమదంటే తమదే ననే ధీమాలో ఉన్నారు నేతలు. ఇంతటి నరాలు తెగే ఉత్కంఠకు తెరవేసేందుకు ఎన్నికల కమిషన్ సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి ముందుగా పోస్టల్ బ్యాలెట్లపై ఫోకస్ పెట్టింది. ఈ పోస్టల్ బ్యాలెట్లు అన్నింటికంటే కీలకం కానున్నాయి. పైగా వీటిని లెక్కించేందుకు సమయం ఎక్కువ పడుతుంది. అందుకే ఈసీ ముందస్తుగా దీని కోసం కౌంటింగ్ టేబుళ్లను పెంచింది. తద్వారా పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెల్లడించడంలో ఆలస్యం కాకుండా చర్యలు చేపట్టింది.

దీంతో పాటు ఈవీఎంల విషయంలోనూ ప్రత్యేక శద్ద చూపించినట్లు తెలుస్తోంది. మొత్తం 175 నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్ల చొప్పున ఏర్పాటు చేసి మధ్యాహ్నం రెండు గంటల్లోగా ఫలితాలు వెల్లడించాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంది. అలాగే 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లలో సాయంత్రం నాలుగు గంటల్లోగా ఫలితాలు వెల్లడించేందుకు చర్యలు చేపట్టింది ఎన్నికల కమిషన్. అయితే మూడు నియోజకవర్గాల్లో మాత్రం 25 రౌండ్లకుపైగా లెక్కింపు ప్రక్రియ జరుగనుంది. అందుకే ఇక్కడ ఫలితాలు కొంచెం ఆలస్యంగా సాయంత్రం 6 గంటల్లోగా వెలువడే అవకాశం ఉంది. ఇక మొత్తం మీద అన్ని నియోజకవర్గాల్లో రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య తుది ఫలితాలు వెలువడే విధంగా ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ ముఖేష్ కుమార్ మీనా‎కు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..