పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయానికి ఆమోదం తెలిపిన కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ .. 2017-18 ధరల ప్రకారం..

ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయానికి కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయానికి ఆమోదం తెలిపిన కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ .. 2017-18 ధరల ప్రకారం..
Follow us

|

Updated on: Dec 27, 2020 | 8:46 AM

ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయానికి కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోతున్న సమయంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్‌గా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుందని అందరు భావిస్తున్నారు. అయితే 2014 ఏప్రిల్‌ 1 నాటికి మిగిలి ఉన్న ఈ ప్రాజెక్టు సాగునీటి విభాగానికి సంబంధించిన 100 శాతం నిధులను కేంద్రమే సమకూర్చుతుందని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడుతోందని నివేదికలో వెల్లడించింది.

ఇందుకు సంబంధించి కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ నిధుల వివరాలను తెలియజేసింది. 2017-18 ధరల ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి రూ. 55వేల 548.87 కోట్ల అంచనా వ్యయానికి ఆమోదముద్ర వేసింది. 2020 ఏడాది పురోగతి నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. 2454 మీటర్ల ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాం, 1128.4 మీటర్ల పొడవైన స్పిల్‌వేతో కూడిన ఈ ప్రాజెక్టు ద్వారా ఉభయ గోదావరి జిల్లాలు విశాఖ, కృష్ణాజిల్లాల్లో 2.91 లక్షల హెక్టార్లకు సాగునీటితో పాటు ఇతర ప్రయోజనాలు కల్పించాలన్నది లక్ష్యమని మంత్రిత్వ శాఖ నివేదికలో తెలిపింది. 2017-18 నాటి ధరల ప్రకారం ఈ ప్రాజెక్టు ఆమోదిత వ్యయం రూ. 55వేల 548.87 కోట్లు కాగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత 8614.16 కోట్లకు పెరిగింది. అందులో రూ.1850 కోట్ల రూపాయలు ఈ ఏడాది జనవరి నుంచి విడుదల అయ్యాయని, దీనికి తోడు 2020-21 ఏడాదిలో రూ.2234 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపింది.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?