AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meghana Travels: టిప్పర్ ను ఢీకొట్టిన 49 మంది ప్రయాణీకులతో వెళ్తోన్న మేఘన ట్రావెల్స్ బస్సు..

Kurnool Road accident: కర్నూల్ శివార్లలో టిప్పర్‌ను ఢీ కొన్న మేఘన ట్రావెల్స్ బస్సు, ప్రమాద సమయంలో బస్సులో 49 మంది

Venkata Narayana
|

Updated on: Oct 18, 2021 | 7:39 AM

Share
ప్రమాదంలో మేఘన ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తోన్న ఇద్దరు ప్రయాణికులకు గాయాలు,  టిప్పర్ ను ఢీకొన్న సమయంలో మేఘన ట్రావెల్స్ బస్సులో సుమారు 49 మంది ప్రయాణికులు

ప్రమాదంలో మేఘన ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తోన్న ఇద్దరు ప్రయాణికులకు గాయాలు, టిప్పర్ ను ఢీకొన్న సమయంలో మేఘన ట్రావెల్స్ బస్సులో సుమారు 49 మంది ప్రయాణికులు

1 / 4
పోరుమామిళ్ల నుంచి హైదరాబాదుకు వెళుతుండగా అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఘటన, మరో బస్సు కోసం రాత్రంతా ప్రయాణీకుల పడిగాపులు

పోరుమామిళ్ల నుంచి హైదరాబాదుకు వెళుతుండగా అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఘటన, మరో బస్సు కోసం రాత్రంతా ప్రయాణీకుల పడిగాపులు

2 / 4
ట్రావెల్స్ యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్యాసింజర్ల ఆగ్రహం, బస్సు లోని వారందరూ గిద్దలూరు పరిసర ప్రాంతాల ప్రయాణికులు.

ట్రావెల్స్ యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్యాసింజర్ల ఆగ్రహం, బస్సు లోని వారందరూ గిద్దలూరు పరిసర ప్రాంతాల ప్రయాణికులు.

3 / 4
పండగ సెలవుల నేపథ్యంలో చార్జీలను రెండింతలు వసూలు చేసిన యాజమాన్యం, డబ్బులు తిరిగి ఇవ్వకుండా, మరో ప్రత్యామ్నాయ వాహనాన్ని ఏర్పాటు చేయకుండా ముప్పతిప్పలు పెడుతున్న మేఘన ట్రావెల్స్

పండగ సెలవుల నేపథ్యంలో చార్జీలను రెండింతలు వసూలు చేసిన యాజమాన్యం, డబ్బులు తిరిగి ఇవ్వకుండా, మరో ప్రత్యామ్నాయ వాహనాన్ని ఏర్పాటు చేయకుండా ముప్పతిప్పలు పెడుతున్న మేఘన ట్రావెల్స్

4 / 4