AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: విశాఖ‌లో భారత్- ఆసీస్ T20 మ్యాచ్.. రేపట్నుంచి టికెట్ల అమ్మకాలు.. ధరలు ఇలా..

వన్డే వరల్డ్‌కప్ ముగిసిన వెంటనే భారత్, ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో తొలి మ్యాచ్‌ సాగరతీరం విశాఖపట్నం వేదికగా జరుగుతుంది. మధురవాడలోని డాక్టర్‌ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరగనున్న ఈ భారత్, ఆస్ట్రేలియా టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ కోసం 15, 16 తేదీల్లో టికెట్ల అమ్మకాలు జరుగుతాయ్.

Vizag: విశాఖ‌లో భారత్- ఆసీస్ T20 మ్యాచ్.. రేపట్నుంచి టికెట్ల అమ్మకాలు.. ధరలు ఇలా..
Ind Vs Aus T20 Series
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Nov 14, 2023 | 1:40 PM

Share

వన్డే వరల్డ్‌కప్ ముగిసిన వెంటనే భారత్, ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో తొలి మ్యాచ్‌ సాగరతీరం విశాఖపట్నం వేదికగా జరుగుతుంది. మధురవాడలోని డాక్టర్‌ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరగనున్న ఈ భారత్, ఆస్ట్రేలియా టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ కోసం 15, 16 తేదీల్లో టికెట్ల అమ్మకాలు జరుగుతాయ్. బుధవారం ఉదయం 11 గంటల నుంచి పేటీఎం(insider.in) లింక్‌ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లను విక్రయిస్తున్నట్టు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ప్రకటించింది.

ఈ మేరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్‌.ఆర్‌. గోపినాథ్‌రెడ్డి మాట్లాడతూ.. ‘ నవంబర్ 15, 16 తేదీల్లో ఆన్‌లైన్ వేదిక.. అదే విధంగా నవంబర్ 17, 18 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు జరుగుతాయ్’ అని తెలిపారు. ఆఫ్‌లైన్‌ టికెట్ల విక్రయాల కోసం విశాఖలో పలు ప్రాంతాలను నిర్ణయించామన్నారు. పీఎం పాలెంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్‌ స్టేడియం ‘బీ’ గ్రౌండ్, వన్‌టౌన్‌లో ఉన్న ఇందిర ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం, గాజువాక రాజీవ్‌ గాంధీ ఇండోర్‌ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో టికెట్లను విక్రయిస్తామని గోపీనాథ్ రెడ్డి వివరించారు. రద్దీ నియంత్రణ కోసమే మూడు చోట్లా తగిన భద్రతా ఏర్పాట్ల మధ్య టికెట్ల అమ్మకాలు జరుగుతాయన్నారు.

టికెట్ల ధరలు ఇలా.. రూ. 600, రూ. 1,500, రూ. 2000, రూ. 3,000, రూ. 3,500, రూ. 6000 రేట్లతో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది. ఆన్‌లైన్‌లో టికెట్ల కొనుగోలు చేసినవారు వన్‌టౌన్‌లో ఉన్న ఇందిర ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం, గాజువాక రాజీవ్‌ గాంధీ ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో 22వ తేదీ వరకు, అదే విధంగా విశాఖపట్నం పీఎం పాలెంలో ఉన్న డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలోని ‘బి’ గ్రౌండ్‌లో ఉన్న కౌంటర్లలో 23వ తేదీ వరకు రెడీమ్‌ చేసుకోవచ్చునని చెప్పారు అసోసియేషన్ అధికారులు.

Follow Us
వర్షంలో మొబైల్ ఫోన్ తడిసిందా? వెంటనే ఇలా చేస్తే మీ ఫోన్‌ సేఫ్
వర్షంలో మొబైల్ ఫోన్ తడిసిందా? వెంటనే ఇలా చేస్తే మీ ఫోన్‌ సేఫ్
300కు పైగా సినిమాలు చేసిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
300కు పైగా సినిమాలు చేసిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?..
ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?..
ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్..
ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్..
షుగర్ ఉన్నవారు కాఫీలో చెక్కరకు బదులు దాల్చిన చెక్క కలిపి తాగితే?
షుగర్ ఉన్నవారు కాఫీలో చెక్కరకు బదులు దాల్చిన చెక్క కలిపి తాగితే?
వావ్.. టాయిలెట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?
వావ్.. టాయిలెట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?
సుప్రీం కోర్టుకు చేరిన ఆలుగడ్డ పంచాయితీ!
సుప్రీం కోర్టుకు చేరిన ఆలుగడ్డ పంచాయితీ!
మధ్యాహ్నం కునుకు తీయడం అలవాటైందా?.. లైట్ తీసుకుంటే డేంజరే
మధ్యాహ్నం కునుకు తీయడం అలవాటైందా?.. లైట్ తీసుకుంటే డేంజరే
తెల్లని బట్టలు పసుపు రంగులోకి మారుతున్నాయా? బ్లీచ్ అవసరం లేదు..
తెల్లని బట్టలు పసుపు రంగులోకి మారుతున్నాయా? బ్లీచ్ అవసరం లేదు..
ఆగస్ట్ 15న చరిత్ర సృష్టించనున్న టీమిండియా
ఆగస్ట్ 15న చరిత్ర సృష్టించనున్న టీమిండియా