AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలోనూ పాగావేయాలని చూస్తున్న బీజేపీ.. తిరుపతిలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

తెలంగాణలో దుబ్బాక విజయం , జీహెచ్ఎంసీ ఎన్నికలో గెలుపు తరహాలోనే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటాలని బీజీపీ భావిస్తుంది.

ఏపీలోనూ పాగావేయాలని చూస్తున్న బీజేపీ.. తిరుపతిలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
Rajeev Rayala
|

Updated on: Dec 12, 2020 | 7:44 AM

Share

తెలంగాణలో దుబ్బాక విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికలో గెలుపు తరహాలోనే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటాలని బీజీపీ భావిస్తుంది. వైసీపీ ఎంపీ దుర్గాప్రసాద్ మరణం కారణంగా జరగనున్న ఈ ఉపఎన్నికలపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. తిరుపతి  తిరుపతిలోని విజయం సాధించిన ఏపీలోనూ పాగావేయాలని బీజీపీ చూస్తుంది. ప్రజలను ఆకర్షించేందుకు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని శనివారం తిరుపతిలో నిర్వహించనున్నారు. ఇందుకోసం బీజేపీ ముఖ్యనేతలు తిరుపతికి రానున్నారు. ఈ సమావేశంలో తిరుపతి ఉపఎన్నికలపై కీలక చర్చ జరనున్నట్టు తెలుస్తుంది.