Nara Lokesh: సీఎం చంద్రబాబుకు మత్స్యకారుల బోట్ల వందనం.. మంత్రి లోకేష్ అదిరిపోయే గిఫ్ట్!
కృష్ణానది సాక్షిగా ఒక అరుదైన, అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. కూటమి ప్రభుత్వంపై మత్స్యకారులు తమ కృతజ్ఞతను వినూత్న రీతిలో చాటుకున్నారు. వందలాది పడవలతో నదీమార్గాన వచ్చి సీఎం చంద్రబాబుకు ‘బోట్ల వందనం’ చేశారు. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్ తన పెద్ద మనసును చాటుకున్నారు. నదిలో పడవలపై వచ్చిన మత్స్యకారులను నేరుగా తన నివాసానికి ఆహ్వానించి, ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
