AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరిగ్గా ఏడాది క్రితం.. ఇదే రోజున

ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. అది ముగిసి నేటికి సరిగ్గా ఏడాది అవుతోంది. 2017 నవంబర్ 6న వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలైన ఈ యాత్ర గతేడాది జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. మొత్తం 341 రోజుల పాటు 2,516 గ్రామాల మీదుగా 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు జగన్. […]

సరిగ్గా ఏడాది క్రితం.. ఇదే రోజున
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 09, 2020 | 11:33 AM

Share

ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. అది ముగిసి నేటికి సరిగ్గా ఏడాది అవుతోంది. 2017 నవంబర్ 6న వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలైన ఈ యాత్ర గతేడాది జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. మొత్తం 341 రోజుల పాటు 2,516 గ్రామాల మీదుగా 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు జగన్. ముగింపు రోజు ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభలో పాల్గొన్న జగన్.. ప్రజల కోసం పలు హామీలను ప్రకటించారు. కాగా ఈ ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో పాటు.. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు వైఎస్ జగన్. ఈ క్రమంలో గత ఏడాది మే 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ఆయన. ఆ తరువాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ జగన్ తన పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇక ఇవాళ ప్రతిష్టాత్మక ‘అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు సీఎం జగన్.

ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే