సరిగ్గా ఏడాది క్రితం.. ఇదే రోజున

ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. అది ముగిసి నేటికి సరిగ్గా ఏడాది అవుతోంది. 2017 నవంబర్ 6న వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలైన ఈ యాత్ర గతేడాది జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. మొత్తం 341 రోజుల పాటు 2,516 గ్రామాల మీదుగా 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు జగన్. […]

సరిగ్గా ఏడాది క్రితం.. ఇదే రోజున
Follow us

| Edited By:

Updated on: Jan 09, 2020 | 11:33 AM

ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. అది ముగిసి నేటికి సరిగ్గా ఏడాది అవుతోంది. 2017 నవంబర్ 6న వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలైన ఈ యాత్ర గతేడాది జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. మొత్తం 341 రోజుల పాటు 2,516 గ్రామాల మీదుగా 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు జగన్. ముగింపు రోజు ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభలో పాల్గొన్న జగన్.. ప్రజల కోసం పలు హామీలను ప్రకటించారు. కాగా ఈ ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో పాటు.. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు వైఎస్ జగన్. ఈ క్రమంలో గత ఏడాది మే 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ఆయన. ఆ తరువాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ జగన్ తన పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇక ఇవాళ ప్రతిష్టాత్మక ‘అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు సీఎం జగన్.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?