తుళ్లూరులో రైతుల సమావేశం.. చంద్రబాబుపై ఫైర్!

విజయవాడలో టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశానికి పోటీగా తుళ్లూరులో రైతులు ప్రజా సంఘాలతో కలిసి అఖిలపక్ష సమావేశాన్ని నైర్వహించింది వైసీపీ. ప్రజా రాజధాని అమరావతి అని టీడీపీ పేరు పెడితే అందులో చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణమంటూ వైసీపీ  ఆరోపించింది. రాజధాని పేరుతొ టీడీపీ అవినీతికి పాల్పడిందని అన్నారు వైసీపీ నేత, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అమరావతిలో రాజధానిని నిర్మించాలని టీడీపీ చాకచక్యంగా ప్లాన్ చేసిందని, ఎన్నో రకాలుగా భూసేకరణ చేసి రైతుల […]

తుళ్లూరులో రైతుల సమావేశం.. చంద్రబాబుపై ఫైర్!
Follow us

| Edited By:

Updated on: Dec 05, 2019 | 6:17 PM

విజయవాడలో టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశానికి పోటీగా తుళ్లూరులో రైతులు ప్రజా సంఘాలతో కలిసి అఖిలపక్ష సమావేశాన్ని నైర్వహించింది వైసీపీ. ప్రజా రాజధాని అమరావతి అని టీడీపీ పేరు పెడితే అందులో చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణమంటూ వైసీపీ  ఆరోపించింది. రాజధాని పేరుతొ టీడీపీ అవినీతికి పాల్పడిందని అన్నారు వైసీపీ నేత, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అమరావతిలో రాజధానిని నిర్మించాలని టీడీపీ చాకచక్యంగా ప్లాన్ చేసిందని, ఎన్నో రకాలుగా భూసేకరణ చేసి రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకున్నారని బుగ్గన ఆరోపించారు. రాజధాని పేరుతో చంద్రబాబు వ్యాపారం చేయడానికి కుట్ర పన్నారని, మాయమాటలు చెప్పి మోసం చేశారని తీవ్రంగా దుయ్యబట్టారు. అమరావతి ప్రాంత రైతులు కూడా చంద్రబాబుపై మండిపడ్డారు. తమపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించారని వారు వాపోయారు.

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ