Anantapur: ఓ ఇంటి నుంచి విపరీతమైన దుర్గందం, దుర్వాసన.. ఏంటా అని స్థానికులు వెళ్లి చూడగా షాక్

అమ్మా నాన్నల మరణంతో ఆ తోబుట్టువులు మనో వేదనకు గురయ్యారు. ఇంట్లో నుంచి బయటకు రావడమే మనేశారు. చీకట్లోనే బతుకుతున్నారు.

Anantapur: ఓ ఇంటి నుంచి విపరీతమైన దుర్గందం, దుర్వాసన.. ఏంటా అని స్థానికులు వెళ్లి చూడగా షాక్
Strange Incident (representative image)
Follow us

|

Updated on: Sep 17, 2022 | 1:59 PM

Andhra Pradesh: అనంతపురం నగరంలో ఓ కుటుంబం వింత ప్రవర్తన చర్చనీయాంశమైంది.  గత కొన్ని సంవత్సరాలుగా ఓ ఇంటిలోని కుటుంబ సభ్యులు బయటకు రావడం లేదు. సదరు ఇంటికి  పవర్, వాటర్ సప్లై నిలిపివేసినప్పటికీ ఎవ్వరూ బయట అడుగుపెట్టలేదు. ఈ క్రమంలో ఆ ఇంటి దుర్వాసన రావడంతో లోపలికి వెళ్లిన స్థానికులు కంగుతిన్నారు. లోపల ముగ్గురు కుటుంబ సభ్యులు(అన్న తిరుపాల్‌శెట్టి, ఇద్దరు సోదరీమణులు విజయలక్ష్మి, కృష్ణవేణి ) దుర్వాసన, దుర్గందం మధ్యే జీవిస్తున్నారు. ఇంటి నిండా కుప్పులు తెప్పలుగా టిఫిన్ పొట్లాలు ఉన్నాయి. స్థానికులు వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. వారు సాహసించడం లేదు. తాము ఇంట్లోనే ఉంటామంటూ స్థానికులతో వాగ్వాదానికి దిగుతున్నారు. శనివారం వైద్య సిబ్బందితో కలిసి ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని స్థానికులు చెబుతున్నారు. కాగా 2016లో వీరి తండ్రి, 2017లో తల్లి చనిపోయారు. అమ్మానాన్నల మరణంతో మానసికంగా డిస్టబ్ అయి.. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచుకున్నారని.. చుట్టుపక్కల వారు చెబుతున్నారు.

తిరుపాల్ నెలలో ఒకసారి బయటకు వెళ్లి.. పేరెంట్స్ బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బుకు వచ్చే వడ్డీ తీసుకుంటాడు. ఆ డబ్బునే నెలంతా వినియోగిస్తారు. రోజులో ఒక అరగంట మాత్రమే బయటకు వచ్చి.. ఇంట్లో వాళ్లకు అన్న పానియాలు తీసుకెళ్తాడు తిరుపాల్. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమింటంటే.. కరెంట్ బిల్లు కట్టకపోవడంతో.. 2 ఏళ్ల క్రితమే ఆ ఇంటికి పవర్ సప్లై నిలిపివేశారు.  గత శుక్రవారం స్థానికులు బలవంతంగా లోపలికి వెళ్లి చూడగా.. ఇళ్లంతా దుర్గందంతో నిండిపోయింది. ఇంట్లోని ముగ్గురు మాసిన బట్టలతోనే ఉన్నారు. అధికారల సాయంతో వారిని జన బాహుల్యానికి దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు స్థానికులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు