పాక్లో ఏటీఎంల ముందు బారులు తీరిన ప్రజలు వీడియో
పాకిస్తాన్లో యుద్ధభయం అలముకుంది. భారత్ మెరుపు దాడులతో పాకిస్తాన్ ప్రజల్లో భయాందోళన నెలకొంది. పాక్ లో ఏటీఎంల ముందు ప్రజలు భారీగా తీరిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భారత్ దాడులు తీవ్రతరం చేయబోతుందనే భయంతో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
