పాక్లో ఏటీఎంల ముందు బారులు తీరిన ప్రజలు వీడియో
పాకిస్తాన్లో యుద్ధభయం అలముకుంది. భారత్ మెరుపు దాడులతో పాకిస్తాన్ ప్రజల్లో భయాందోళన నెలకొంది. పాక్ లో ఏటీఎంల ముందు ప్రజలు భారీగా తీరిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భారత్ దాడులు తీవ్రతరం చేయబోతుందనే భయంతో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
