AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్‌లో ఏటీఎంల ముందు బారులు తీరిన ప్రజలు వీడియో

పాక్‌లో ఏటీఎంల ముందు బారులు తీరిన ప్రజలు వీడియో

Samatha J

|

Updated on: May 10, 2025 | 8:28 PM

పాకిస్తాన్లో యుద్ధభయం అలముకుంది. భారత్ మెరుపు దాడులతో పాకిస్తాన్ ప్రజల్లో భయాందోళన నెలకొంది. పాక్ లో ఏటీఎంల ముందు ప్రజలు భారీగా తీరిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భారత్ దాడులు తీవ్రతరం చేయబోతుందనే భయంతో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.