గ్రేటర్ ట్రై వ్యాలీ తెలుగు సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
బే ఏరియాలో గ్రేటర్ ట్రై వ్యాలీ తెలుగు సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. స్థానిక, వివిధ ప్రాంతాల తెలుగు ఎన్ఆర్ఐల భాగస్వామ్యంతో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భరతనాట్యం, కూచిపూడి, జానపద నృత్యాలతో పాటు ఆధునిక పాటలపై ప్రదర్శనలు పల్లెటూరి వాతావరణాన్ని తలపించాయి. ఈ వేడుకలు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను చాటాయి.
బే ఏరియాలో గ్రేటర్ ట్రై వ్యాలీ తెలుగు సమితి (జీటీటీఏ) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక తెలుగు ఎన్ఆర్ఐలే కాకుండా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన తెలుగువారు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమం సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకుంది. జీటీటీఏ ప్రెసిడెంట్ డైరెక్టర్ నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ, సంక్రాంతి సంవత్సరంలో మొదటి పండుగ అని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భరతనాట్యం, కూచిపూడి, జానపద నృత్యాలు, అలాగే ప్రస్తుత తరానికి తగ్గట్టుగా అధునాతన పాటలపై ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇవి పల్లెటూరి వాతావరణాన్ని తలపించాయి. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ప్రదర్శనలలో పాలుపంచుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
టోల్గేట్ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!
స్థిరంగా బంగారం ధరలు.. బడ్జెట్ తర్వాత తగ్గే ఛాన్స్?
ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..
గ్యాస్ సెగ.. మళ్లీ లాక్డౌన్ తప్పదా
విమానంలో బీడీ తాగాడు.. కట్ చేస్తే.. ఇలా అయ్యాడు
చిలుక జోస్యం చెప్పే వ్యక్తి చేతిలో.. లక్షలు పోగొట్టుకున్న అధికారి
ఈమె అవతారం చూసి పిచ్చిది అనుకుంటున్నారా ?? కాదు గొప్ప సెలబ్రిటీ
చితి పెడదాం అని తీసుకెళ్లారు.. ఈ లోపే తిరిగి లేచాడు
కోతులకు భయం.. భక్తులకు అభయం !! హనుమంతుడి రూపంలో ఆశీస్సులు
ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ

