AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతిరోజూ ఉప్పు నీరు తాగితే.. ఊహించలేని లాభాలు !!

ప్రతిరోజూ ఉప్పు నీరు తాగితే.. ఊహించలేని లాభాలు !!

Phani CH
|

Updated on: Nov 07, 2024 | 1:23 PM

Share

ఉప్పు తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఉప్పును మన ఆహారంలోకి చేర్చడానికి కారణం ఇదే. ఉప్పులో ఎక్కువా అయోడిన్ ఉంటుంది. ఈ అయోడిన్ శరీరానికి కూడా చాలా అవసరం. అయోడిన్ సరిగా అందితే మెదడు, థైరాయిడ్ గ్రంథి ఎంతో యాక్టివ్‌గా పని చేస్తాయి. శరీరం హైడ్రేట్‌గా, శక్తివంతంగా ఉండాలన్నా అయోడిన్ కావాలి.

నీరసంగా, అసలటగా ఉన్నా అందుకు అయోడిన్ లేకపోవటమే కారణం. అంతే కాకుండా ఉప్పులో ఇతర లవణాలు, పోషకాలు కూడా ఉంటాయి. కాబట్టి ఉప్పును సరైన మోతాదులో తీసుకుంటే మంచిదే. కానీ మరీ ఎక్కువగా తింటే మాత్రం రక్త పోటుపై ఎఫెక్ట్ పడటం ఖాయం. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఉప్పును.. ప్రతి రోజూ నీటిలో కలిపి ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే పరగడుపున ఉప్పు కలిపిన ఓ గ్లాస్ నీటిని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే రక్త పోటు సమస్య ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా తీసుకోవాలి. బయట వేడి వాతావరణంలో, ఎండలో పని చేసేవారు ఉప్పు నీటిని తాగడం చాలా మంచిది. ఎందుకంటే వీరి బాడీలో ఉన్న నీటి శాతం, చెమట రూపంలో ఎక్కువగా బయటకు పోతుంది. బాడీలో ఎలక్ట్రోలైట్స్ కూడా తగ్గుతాయి. కాబట్టి ఉప్పు నీరు తాగడం వల్ల మళ్లీ శక్తి వస్తుంది. బాడీ కూడా బ్యాలెన్స్ అవుతుంది. కండరాలు సరిగా పనిచేయడానికి కూడా ఉప్పు కావాలి. ఉప్పులో సోడియం, పొటాషియం, క్లోరైడ్‌లు లభిస్తాయి. వీటితో పాటు నీరు అందడం వల్ల కండరాలు, నాడీ కణాలు పని తీరు మెరుగు పడుతుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టపాసులు కాల్చడంలో కూడా టెక్నాలజీని వాడేశాడుగా

దీపికా-రణవీర్‌ దంపతుల కుమార్తె పేరేంటో తెలుసా ??

పొలంలో అరికెలు తిని 10 ఏనుగులు మృతి.. ఏం జరిగిందంటే ??

చనిపోయాడన్న వ్యక్తి.. పోస్ట్ మార్టం సమయంలో బతికే ఉన్నానంటూ కేక !!

Devara OTT: ఓటీటీలోకి ‘దేవర’ ఇట్స్ అఫీషియల్ నౌ