దేశంలోనే అత్యంత ఖరీదైన కారు.. కొన్నదెవరో తెలుసా ??
బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ బెంట్లీ అంటే లగ్జరీ కార్లకు పెట్టింది పేరు. అత్యంత ఖరీదైన కార్ల తయారీతో ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం ఇండియా లో ఉన్న అత్యంత విలువైన కారు బెంట్లీ ముల్సానే ఈడబ్ల్యూబీ సెంచరీ ఎడిషన్ మోడల్. ఇటీవలే ఇది బెంగళూరులో దర్శనమిచ్చింది.
బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ బెంట్లీ అంటే లగ్జరీ కార్లకు పెట్టింది పేరు. అత్యంత ఖరీదైన కార్ల తయారీతో ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం ఇండియా లో ఉన్న అత్యంత విలువైన కారు బెంట్లీ ముల్సానే ఈడబ్ల్యూబీ సెంచరీ ఎడిషన్ మోడల్. ఇటీవలే ఇది బెంగళూరులో దర్శనమిచ్చింది. ఈ కారు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ కారు ధర అక్షరాల 14 కోట్ల రూపాయలు. మరి ఇంత విలువైన కారును బెంగళూరులో ఎవరు కొన్నారో తెలుసా ?? మీరు ఊహించుకుంటున్నట్లు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి వారు కానే కాదు. ఇంత ధర పోసి కొనుగోలు చేసిన వారు వీఎస్ రెడ్డి. బ్రిటిషన్ బయోలాజికల్స్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరైన వీఎస్ రెడ్డి.. ప్రస్తుతం ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. అయనకు లగ్జరీ కార్లంటే ఎక్కువ మోజు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మ్యాన్హోల్ క్లీన్ చేస్తుండగా దూసుకొచ్చిన కారు.. ఇంతలోనే ??
టైటానిక్ షిప్ దగ్గర అస్థిపంజరం లాంటి ఆనవాళ్లు !! ఏమై ఉంటుంది ??
ప్లాట్ఫామ్పై ప్రయాణికులు.. ఎక్కించుకోకుండా వెళ్లిన రైలు !! ఎందుకంటే ??
హాట్ ఎయిర్ బెలూన్లో మంటలు !! వ్యక్తి మృతి.. ఎక్కడంటే ??
జమ్ముకశ్మీర్లో పోటెత్తిన వరద !! నాలాలో చిక్కుకుపోయిన వ్యక్తి !! చివరికి ??
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే

