ప్లాట్ఫామ్పై ప్రయాణికులు.. ఎక్కించుకోకుండా వెళ్లిన రైలు !! ఎందుకంటే ??
రైళ్ల వేళల్లో మార్పులు జరిగినప్పుడు సిబ్బంది ఆ వివరాలను ప్రయాణికులకు ఎప్పటికప్పుడు స్టేషన్లో అనౌన్స్ చేస్తారు. కానీ, కర్ణాటక లోని కలబురగి రైల్వే స్టేషన్ లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మార్పును అక్కడి సిబ్బంది ప్రయాణికులకు అనౌన్స్మెంట్ చేయడం మర్చిపోయారు.
రైళ్ల వేళల్లో మార్పులు జరిగినప్పుడు సిబ్బంది ఆ వివరాలను ప్రయాణికులకు ఎప్పటికప్పుడు స్టేషన్లో అనౌన్స్ చేస్తారు. కానీ, కర్ణాటక లోని కలబురగి రైల్వే స్టేషన్ లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మార్పును అక్కడి సిబ్బంది ప్రయాణికులకు అనౌన్స్మెంట్ చేయడం మర్చిపోయారు. దీంతో ప్రయాణికులు ఎక్కాల్సిన రైలును మిస్ అయ్యారు. హుబ్బళి – సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఎల్లప్పుడూ షెడ్యూల్ ప్రకారం కలబురగి రైల్వే స్టేషన్లో ఒకటో నంబరు ప్లాట్ఫామ్ మీదుగా వెళ్తుంది. దీంతో ఆ రైలుకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ప్లాట్ఫామ్ 1 వద్ద నిలబడి ఎదురుచూశారు. రైలు ఉదయం 6.32 గంటలకు స్టేషన్కు వస్తుందని ఎలక్ట్రానిక్ డిస్ప్లేలో చూపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హాట్ ఎయిర్ బెలూన్లో మంటలు !! వ్యక్తి మృతి.. ఎక్కడంటే ??
జమ్ముకశ్మీర్లో పోటెత్తిన వరద !! నాలాలో చిక్కుకుపోయిన వ్యక్తి !! చివరికి ??
భర్త ఆస్తిలో భార్యకు సమాన హక్కు.. హైకోర్టు సంచలన తీర్పు !!
సెక్యూరిటీ గార్డుగా మాజీ సీఎం మనవడు !! వైరల్గా మారిన వీడియో
ఏంటి బాసూ .. అది స్కూటీనా ?? ఆటోనా ?? ఓ రేంజ్లో మండిపడుతున్న నెటిజన్లు
ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం
ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్.. ఎక్కడో తెలుసా ??
టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్ గురిపెట్టినా తగ్గని మహిళా
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్గా కల్పన రికార్డు

