ప్లాట్ఫామ్పై ప్రయాణికులు.. ఎక్కించుకోకుండా వెళ్లిన రైలు !! ఎందుకంటే ??
రైళ్ల వేళల్లో మార్పులు జరిగినప్పుడు సిబ్బంది ఆ వివరాలను ప్రయాణికులకు ఎప్పటికప్పుడు స్టేషన్లో అనౌన్స్ చేస్తారు. కానీ, కర్ణాటక లోని కలబురగి రైల్వే స్టేషన్ లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మార్పును అక్కడి సిబ్బంది ప్రయాణికులకు అనౌన్స్మెంట్ చేయడం మర్చిపోయారు.
రైళ్ల వేళల్లో మార్పులు జరిగినప్పుడు సిబ్బంది ఆ వివరాలను ప్రయాణికులకు ఎప్పటికప్పుడు స్టేషన్లో అనౌన్స్ చేస్తారు. కానీ, కర్ణాటక లోని కలబురగి రైల్వే స్టేషన్ లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మార్పును అక్కడి సిబ్బంది ప్రయాణికులకు అనౌన్స్మెంట్ చేయడం మర్చిపోయారు. దీంతో ప్రయాణికులు ఎక్కాల్సిన రైలును మిస్ అయ్యారు. హుబ్బళి – సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఎల్లప్పుడూ షెడ్యూల్ ప్రకారం కలబురగి రైల్వే స్టేషన్లో ఒకటో నంబరు ప్లాట్ఫామ్ మీదుగా వెళ్తుంది. దీంతో ఆ రైలుకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ప్లాట్ఫామ్ 1 వద్ద నిలబడి ఎదురుచూశారు. రైలు ఉదయం 6.32 గంటలకు స్టేషన్కు వస్తుందని ఎలక్ట్రానిక్ డిస్ప్లేలో చూపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హాట్ ఎయిర్ బెలూన్లో మంటలు !! వ్యక్తి మృతి.. ఎక్కడంటే ??
జమ్ముకశ్మీర్లో పోటెత్తిన వరద !! నాలాలో చిక్కుకుపోయిన వ్యక్తి !! చివరికి ??
భర్త ఆస్తిలో భార్యకు సమాన హక్కు.. హైకోర్టు సంచలన తీర్పు !!
సెక్యూరిటీ గార్డుగా మాజీ సీఎం మనవడు !! వైరల్గా మారిన వీడియో
ఏంటి బాసూ .. అది స్కూటీనా ?? ఆటోనా ?? ఓ రేంజ్లో మండిపడుతున్న నెటిజన్లు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

