కమిషనర్‌గా పారిశుద్ధ్య కార్మికుడి కుమార్తె

|

Aug 16, 2024 | 9:21 PM

తమిళనాడులో ఓ పారిశుద్ధ్య కార్మికుడి కుమార్తె తిరువారూర్‌ జిల్లాలోని ఓ మునిసిపాలిటీకి కమిషనర్‌ అయ్యారు. తన తాత, తండ్రి పారిశుద్ధ్య కార్మికులుగా జీవనం సాగించగా, చిన్నతనం నుంచి కష్టపడి చదివి గ్రూప్‌–2 ఉత్తీర్ణతతో కమిషనర్‌గా దుర్గ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. వివరాల్లోకి వెళితే.. పుదుపాలం గ్రామానికి చెందిన శేఖర్, సెల్వి దంపతులకు దుర్గ ఏకైక కుమార్తె. శేఖర్‌ పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసేవారు.

తమిళనాడులో ఓ పారిశుద్ధ్య కార్మికుడి కుమార్తె తిరువారూర్‌ జిల్లాలోని ఓ మునిసిపాలిటీకి కమిషనర్‌ అయ్యారు. తన తాత, తండ్రి పారిశుద్ధ్య కార్మికులుగా జీవనం సాగించగా, చిన్నతనం నుంచి కష్టపడి చదివి గ్రూప్‌–2 ఉత్తీర్ణతతో కమిషనర్‌గా దుర్గ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. వివరాల్లోకి వెళితే.. పుదుపాలం గ్రామానికి చెందిన శేఖర్, సెల్వి దంపతులకు దుర్గ ఏకైక కుమార్తె. శేఖర్‌ పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసేవారు. తండ్రి పడే కష్టాన్ని చిన్నతనంలోనే ప్రత్యక్షంగా చూసిన దుర్గా ఏదో ఒక రోజు తాను ఉన్నత స్థితిలో నిలబడాలని ఆకాంక్షించింది. మన్నార్‌గుడి ప్రభుత్వ పాఠశాలలో ప్లస్‌–2 వరకు చదవింది. ఆ తర్వాత ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజ్‌లో ఫిజిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. తండ్రి ఎంతో కష్ట పడి తనను చదివించినా, చివరకు 2015లో మదురాంతకంకు చెందిన నిర్మల్‌ కుమార్‌తో అనూహ్యంగా వివాహం చేసేయడం ఆమెను కలవరంలో పడేసింది. అయితే, తండ్రి స్థానంలో భర్త నిర్మల్‌ ఆమెకు సహకారం అందించాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆత్మాహుతి డ్రోన్లు.. అంటే ఏంటి ?? ఉక్రెయిన్ – రష్యా వార్ లో ఈ తరహా డ్రోన్ లు

పనిమనిషి ఇంతకన్నా ఎక్కువే సంపాదిస్తుంది !! కాగ్నిజెంట్‌పై నెట్టింట ట్రోల్స్ !!

గాజా శిబిరాలలో దువ్వెన, షాంపూ లేక జుట్టు కత్తిరించుకుంటున్న మహిళలు

బుర్జ్‌ ఖలీఫాను మించిన ఎత్తులో విద్యుత్‌ బ్యాటరీల తయారీ

ఉప్పు, చక్కెరలోనూ డేంజరస్‌ ప్లాస్టిక్‌ !! అధ్యయనంలో సంచలన విషయాలు

Follow us on