15 రోజుల పసికందును బతికుండగానే !! పాకిస్థాన్లో ఘటన
ఆర్ధిక కష్టాలు మనిషిని విచక్షణ కోల్పోయేలా చేస్తాయా? మానవత్వాన్నే మరిచిపోయే కసాయిగా మారుస్తాయా.. బిడ్డను పెంచడం భారంగా భావించిన ఓ తండ్రి అదే కారణం చెబుతున్నాడు. 15 రోజుల వయసున్న నవజాత శిశువును బతికుండగానే ఖననం చేశాడు. బిడ్డ పుట్టిన ఆనందం కంటే ఆసుపత్రి ఖర్చులు భరించలేక ఈ పని చేశానని చెప్పాడు. గుండెలు పిండేసే ఈ హృదయవిదారక ఘటన పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లో వెలుగు చూసింది.
ఆర్ధిక కష్టాలు మనిషిని విచక్షణ కోల్పోయేలా చేస్తాయా? మానవత్వాన్నే మరిచిపోయే కసాయిగా మారుస్తాయా.. బిడ్డను పెంచడం భారంగా భావించిన ఓ తండ్రి అదే కారణం చెబుతున్నాడు. 15 రోజుల వయసున్న నవజాత శిశువును బతికుండగానే ఖననం చేశాడు. బిడ్డ పుట్టిన ఆనందం కంటే ఆసుపత్రి ఖర్చులు భరించలేక ఈ పని చేశానని చెప్పాడు. గుండెలు పిండేసే ఈ హృదయవిదారక ఘటన పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లో వెలుగు చూసింది. నిందితుడిని పోలీసులు తయ్యబ్గా గుర్తించారు. బిడ్డ ఖర్చులు ఆర్థికభారంగా మారడంతో ఈ పని చేశానంటూ కన్నీరుమున్నీరయ్యాడు. చిన్నారిని ఓ గోనె సంచిలో పెట్టి పాతిపెట్టినట్టు చెప్పుకొచ్చాడు. కాగా, కోర్టు ఆదేశానుసారం, చిన్నారి మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
40 మందితో తాళి కట్టించుకున్న నిత్య పెళ్లి కూతురు
బంగ్లా పై నుంచి చూస్తున్న మహిళకు బుల్లెట్ గాయం
కిళ్లీతో పెరుగుతోన్న డయాబెటిస్ ముప్పు
ఈ పురుగు ఖరీదు రూ. 75 లక్షలు.. ఎందుకంత స్పెషల్ ??
గుప్తనిధుల కోసమే తవ్వకాలా ?? రంగనాయక స్వామి కోనేరు పూడ్చివేతపై ఆగ్రహావేశాలు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

