శివాలయంలో అద్భుతం.. పాలు తాగుతున్న శివుడు,నంది..
ఉత్తరప్రదేశ్లోని ఓ శివాలయంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఆలయంలోని శివుడు, నంది, పార్వతి అమ్మవారి విగ్రహాలు పాలుతాగుతున్నాయి. అవును రెండు రోజులుగా ఇక్కడి ఆలయంలోని విగ్రహాలు పాలు, నీళ్లు ఏది సమర్పించినా స్వీకరిస్తున్నాయంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.
ఉత్తరప్రదేశ్లోని ఓ శివాలయంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఆలయంలోని శివుడు, నంది, పార్వతి అమ్మవారి విగ్రహాలు పాలుతాగుతున్నాయి. అవును రెండు రోజులుగా ఇక్కడి ఆలయంలోని విగ్రహాలు పాలు, నీళ్లు ఏది సమర్పించినా స్వీకరిస్తున్నాయంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఎత్మద్దౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా బిహారీలో ఉన్న శివాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ఇంకా అధిక సంఖ్యలో భక్తులు అర్ధరాత్రి వేళ గుడికి చేరుకుని నంది విగ్రహానికి పాలను సమర్పించారు భక్తులు. ఈ దృశ్యాలను స్థానికులు వీడియో తీసి అన్ని సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. దాంతో ఈ వీడియోలు వైరల్ గామారాయి. ఆలయానికి చెందిన మహంత్ ఘనశ్యామ్ దాస్ వివరాలు ప్రకారం.. శనివారం సాయంత్రం ఓ యువకుడు శివుడిని పూజించేందుకు ఆలయానికి వచ్చాడు. శివుని విగ్రహానికి ఒక గ్లాసు నీళ్ళు సమర్పించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కదులుతున్న తులసి మొక్క !! చూసేందుకు ఎగబడుతున్న జనం !!
దాహంతో అల్లాడిన సింహం.. ఆ యువకుడు ఏంచేశాడో చూడండి !!
అర కోటి విలువైన డైమండ్ రింగ్ కొట్టేసి ఎక్కడ పెట్టిందో తెలుసా ??
మొసలిని పెళ్లాడిన మేయర్ !! 230 ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం !!
దోమలపై కత్తికట్టిన గూగుల్.. 3.2 కోట్ల దోమల విడుదలకు రెడీ
యువకుడిగా ఉండగా పరీక్ష.. వృద్ధుడయ్యాక వచ్చిన కొలువు!
తండ్రి ప్రేమ.. కొడుకు హోంవర్క్ చేద్దామని ప్రయత్నిస్తే..
మూగజీవాల దాహమే తన ధ్యేయం.. 75 ఏళ్ల వృద్ధుడి సేవకు అడవే సాక్ష్యం
రబ్బరు పడవలో 30 గంటల జర్నీ.. కుటుంబాన్ని కలవడం కోసం సాహసం
చెన్నకేశవ స్వామి పాదాల నుంచి ఎర్రని ద్రవం
భూమి అమ్మి భార్యను చదివించాడు.. టీచర్ ఉద్యోగం రాగానే..

