మాజీ ప్రేయసి ఇంటికి బాంబు పార్సిల్ ను పంపిన ప్రియుడు.. ఇద్దరు మృతి
గుజరాత్ రాష్ట్రం వడాలిలో దారుణం జరిగింది. వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు జయంతిభాయ్ బాంబు పార్శిల్ పంపాడు. అది పేలి ఆమె భర్త జీతూభాయ్ తో పాటు వారి కుమార్తె భూమిక చనిపోగా.. మరో ఇద్దరు కుమార్తెలకు గాయాలయ్యాయి. ఆ సమయంలో మహిళ ఇంట్లో లేకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన ప్రియురాలిని జీతూభాయ్ పెళ్లి చేసుకోవడంతోనే హత్య చేసినట్లు నిందితుడు జయంతిభాయ్ పోలీసుల విచారణలో తెలిపాడు.
గుజరాత్ రాష్ట్రం వడాలిలో దారుణం జరిగింది. వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు జయంతిభాయ్ బాంబు పార్శిల్ పంపాడు. అది పేలి ఆమె భర్త జీతూభాయ్ తో పాటు వారి కుమార్తె భూమిక చనిపోగా.. మరో ఇద్దరు కుమార్తెలకు గాయాలయ్యాయి. ఆ సమయంలో మహిళ ఇంట్లో లేకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన ప్రియురాలిని జీతూభాయ్ పెళ్లి చేసుకోవడంతోనే హత్య చేసినట్లు నిందితుడు జయంతిభాయ్ పోలీసుల విచారణలో తెలిపాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జయంతిభాయ్ ఆటో రిక్షాలో జీతూభాయ్ ఇంటికి టేప్ రికార్డర్ వంటి పరికరంలో బాంబ్ అమర్చి పార్శిల్ పంపాడు. జీతూభాయ్ దానిని తాజాగా ప్లగ్ ఇన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ బాక్స్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో జీతూభాయ్ అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతని 12 ఏళ్ల కుమార్తె భూమిక ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. జీతూభాయ్ మరో ఇద్దరు కుమార్తెలు కూడా పేలుడులో గాయపడి చికిత్స పొందుతున్నారు. ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహారాష్ట్రలో షాకింగ్ ఘటన.. కమోడ్ లో పాము బుసలు
అందమైన అమ్మాయిల చెమట తో కలిపి స్నాక్స్ తయారీ.. అదరహో అంటున్న కస్టమర్స్
దారుణం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

