ఆ ఇంట్లో పాములే పాములు.. ఒకదాని వెంట ఒకటి..
అసోం, జోర్హట్ జిల్లాలోని ఓ ఇంట్లో కుప్పలు కుప్పలుగా పాములు చెలరేగి కలకలం రేపాయి. ఏకంగా ఆ ఇంట్లో 30 పాములు బయటపడ్డాయి. ఆ పాములు చూసి భయంతో వణికిపోయిన ఆ కుటుంబ సభ్యులు స్నేక్ క్యాచర్కు సమాచారమిచ్చారు. మరియానీ ప్రాంతంలోని హతిజురి టీ ఎస్టేట్లో శంకర్ బనియా అనే వ్యక్తి కుటుంబం నివసిస్తోంది. వీరి ఇంట్లో ఓ నాగు పాము సంచరించింది. దాన్ని గుర్తించిన శంకర్ కుటుంబీకులు..
అసోం, జోర్హట్ జిల్లాలోని ఓ ఇంట్లో కుప్పలు కుప్పలుగా పాములు చెలరేగి కలకలం రేపాయి. ఏకంగా ఆ ఇంట్లో 30 పాములు బయటపడ్డాయి. ఆ పాములు చూసి భయంతో వణికిపోయిన ఆ కుటుంబ సభ్యులు స్నేక్ క్యాచర్కు సమాచారమిచ్చారు. మరియానీ ప్రాంతంలోని హతిజురి టీ ఎస్టేట్లో శంకర్ బనియా అనే వ్యక్తి కుటుంబం నివసిస్తోంది. వీరి ఇంట్లో ఓ నాగు పాము సంచరించింది. దాన్ని గుర్తించిన శంకర్ కుటుంబీకులు.. కొద్ది రోజుల క్రితం బయటకు తరిమికొట్టారు. అయితే ఆ పాము ఎప్పుడు వచ్చిందో మళ్లీ ఇంట్లోకి వచ్చి చేరింది. ఓ గదిలోని ఫ్లోర్ కింద గుంతలోకి దూరి పిల్లలు చేసింది. ఆగస్టు 25న ఆ గదిలోంచి పాము పిల్లలు ఒక్కొక్కటి బయటకు రావడం శంకర్ కుటుంబీకులు చూశారు. వాటిని కూడా తరిమికొట్టారు. అయితే మర్నాడు కూడా అలాగే పాము పిల్లలు బయటకు రావడంతో అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిదని స్నేక్ క్యాచర్కు సమాచారమిచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జడ్జి కొడుకు షూస్.. అని పాపం ఆ దొంగకేం తెలుసు !!
చిన్న బైకు..పెద్ద చక్రం !! ఇలాంటి ఐడియా మీకెప్పుడైనా వచ్చిందా ??
Ram Charan: మరో ప్రౌడ్ మూమెంట్.. పాప్ గోల్డెన్ అవార్డ్స్కు చెర్రీ
TOP 9 ET News: ఒక్క రీల్తో.. చరిత్రకెక్కిన బన్నీ. | బిగ్ న్యూస్.. ఇక విజిల్సే !!
అయ్యో.. సూపర్ హిట్ సినిమాను చిరు పక్కకు పెట్టాడే !!
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

