4 Labourers Find Diamond Video: నలుగురు కార్మికులకు వజ్రం లభ్యం..! దాని విలువ తెలిసి షాకైన కార్మికులు..(వీడియో)
15ఏళ్లుగా వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్న నలుగురు కార్మికుల డ్రీమ్.. ఎట్టకేలకు నెరవేరింది. సుమారు 8పాయింట్ 22క్యారెట్ల వజ్రం లభమైన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇంతకీ ఆ వజ్రం ధర ఎంతో తెలుసా.?
మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో వజ్రాల వేట కొనసాగిస్తున్న నలుగురు కార్మికులకు సుమారు 8.22 క్యారెట్ల వజ్రం లభ్యమైంది. దాని విలువ మార్కెట్లో సుమారు 40 లక్షలు ఉండనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 15 ఏళ్ల నుంచి ఆ నలుగురూ వజ్రాల కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. పన్నా జిల్లాలోని హిరాపూర్ తపరియాన్లో ఉన్న లీజు భూమిలో రతన్లాల్ ప్రజాపతితో పాటు ఇతరులకు ఆ డైమండ్ దొరికినట్లు కలెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా తెలిపారు. సెప్టెంబర్ 21న ఈ వజ్రం వేలం వేయనున్నట్లు తెలిపారు కలెక్టర్. ఇలా వేలం ద్వారా వచ్చిన డబ్బును ఆ నలుగురు కార్మికులకు అందజేస్తానని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.
మరిన్ని చదవండి ఇక్కడ : Gully Cricket viral video: ఐడియా అదిరిందిద..! గల్లీ క్రికెటర్స్ క్రియేటివిటీ మాములుగా లేదుగా వీడియో వైరల్..
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
ఆ ఊర్లోకి ఐస్క్రీం బండి వెళ్లాలంటే హడల్
భారీగా పెరిగిన జొమాటో ప్లాట్ఫామ్ ఫీజు
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్ యాన్ ఐడియా
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..

