Guntur: దర్జాగా గుడిలోకి వచ్చారు.. కూల్గా పని కానిచ్చారు.. ఆ తర్వాత
అత్తారింటికి వచ్చినట్టు వచ్చారు.. దర్జాగా చేయాల్సిన పని చేసి.. కూల్గా పక్కకి వెళ్లారు. ఆ తర్వాత సీన్ చూస్తే మైండ్ బ్లాంక్. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటి.? సీసీటీవీ కెమెరాలో కనిపించిన దృశ్యాలు ఏంటంటే.?
ఈ కలికాలంలో దేవుళ్లకు కూడా రక్షణ లేకుండాపోతోంది. దేవుళ్ల విగ్రహలను ముట్టుకుంటే షాక్ కొట్టేలా ఉపాయం ఏదైనా ఉంటే బాగుండనిపిస్తుంది. లేకుంటే గుళ్ల హుండీలు దొంగలకు ఏటీఎంలు అయిపోతాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లి శ్రీ జల్లమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది. ముసుగులు వేసుకుని ముగ్గురు వ్యక్తులు ఆలయంలో వచ్చి రూ. 2 లక్షల వరకు నగదును చోరీ చేశారు. సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన చోరీ దృశ్యాల ద్వారా ఎంతమేరకు నగదు మాయం అయిందో ఆలయ కమిటీ సభ్యులు గుర్తించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ కమిటీ సభ్యులు.. వారి కంప్లైంట్ మేరకు దర్యాప్తు చేపట్టారు.
వైరల్ వీడియోలు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
Latest Videos
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

