AP – TS Voters: ఏపీ, తెలంగాణ ఓటర్లను ప్రకటించిన ఎలక్షన్ కమిషన్.. పూర్తి వివరాలు ఈ వీడియోలో..
కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఓటర్ల జాబితాని విడుదల చేసింది. ఇటీవల ఓటర్ల సవరణ పూర్తయిన నేపథ్యంలో..
కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఓటర్ల జాబితాని విడుదల చేసింది. ఓటర్ల లిస్ట్ పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ, ఏపీలకు సంబంధించి కొత్త జాబితాను రూపొందించింది. తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3 కోట్ల దగ్గరలో ఉండగా , ఏపీలో 4 కోట్లకు చేరువైంది. ప్రతి సంవత్సరం కేంద్ర ఎన్నికల సంఘం జనవరిలో ఓటర్ల చివరి జాబితాలను ప్రకటించడం ఆనవాయతీగా వస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Latest Videos
Latest News