AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్హులైన అందరికీ 200 యూనిట్లవరకూ విద్యుత్‌ ఫ్రీ

అర్హులైన అందరికీ 200 యూనిట్లవరకూ విద్యుత్‌ ఫ్రీ

Phani CH
|

Updated on: Mar 03, 2024 | 3:55 PM

Share

రేవంత్‌ సర్కార్‌ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మరో హామీని అమలులోకి తెచ్చింది. నగరంలో సున్నా కరెంట్‌ బిల్లులకు రంగం సిద్ధమైంది. విద్యుత్తు బిల్లులతో తెల్ల రేషన్‌ కార్డు అనుసంధానమైన వినియోగదారులకు గృహజ్యోతి వర్తించనుంది. 200 యూనిట్లలోపు విద్యుత్తు వాడకం ఉన్న అందరికీ ఈ నెల సున్నా బిల్లు రానుంది. ఈ మేరకు బిల్లింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. అందుకోసం కొత్త బిల్లింగ్‌ యంత్రాలు కొనుగోలు చేశారు.

రేవంత్‌ సర్కార్‌ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మరో హామీని అమలులోకి తెచ్చింది. నగరంలో సున్నా కరెంట్‌ బిల్లులకు రంగం సిద్ధమైంది. విద్యుత్తు బిల్లులతో తెల్ల రేషన్‌ కార్డు అనుసంధానమైన వినియోగదారులకు గృహజ్యోతి వర్తించనుంది. 200 యూనిట్లలోపు విద్యుత్తు వాడకం ఉన్న అందరికీ ఈ నెల సున్నా బిల్లు రానుంది. ఈ మేరకు బిల్లింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. అందుకోసం కొత్త బిల్లింగ్‌ యంత్రాలు కొనుగోలు చేశారు. వీటి పనితీరును ఇప్పటికే పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. టెస్టింగ్‌ కోసం సున్నా బిల్లులు జారీ చేసి చూశారు. అంతా సవ్యంగానే ఉన్నట్లు ఇంజినీర్లు నిర్ధారించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 1 శుక్రవారం నుంచి ఈ ప్రక్రియ అన్ని సెక్షన్లలో ప్రారంభించాలని సీఎండీ ఆదేశించారు. గురువారం అర్ధరాత్రి వరకైనా సరే ఫిబ్రవరి నెల ఖాతాలను ముగించి.. మార్చి వివరాలను బిల్లింగ్‌ యంత్రాల్లో లోడ్‌ చేయాలని ఆదేశించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అత్యాచార బాధితురాలిని కాపాడేందుకు జైపూర్ వైద్యులు సాహసోపేత నిర్ణయం

మనిషి అంతరించిపోయే రోజు.. మరెంతో దూరంలో లేదా ??

గాజా నేలపై డజన్ల కొద్దీ మృతదేహాలు.. ఇజ్రాయెల్‌ దాడుల్లో 70 మంది మృతి

వీల్‌ఛైర్‌ లేక వృద్ధుడి మృతి.. ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా

పగలు భోజనం తర్వాత నిద్ర.. అంత డేంజరా ??